Home » ponnala lakshmaiah
5 లక్షల మందితో రైతులతో సభ
పొన్నాల లక్ష్మయ్య మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ చెప్పిన "బంగారు భారత్" నినాదం అత్యంత హాస్యాస్పదం గా ఉందని ఎద్దేవా చేసారు.
3 రాష్ట్రాలను ఏర్పాటు చేసిన బీజేపీ.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎందుకు గెలవలేకపోయింది? పారిశ్రామికవేత్తలకు మేలు చేయడం మినహా సామాన్యులకు మోదీ చేసిన అభివృద్ధి శూన్యం.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అయింది. జూబ్లీహిల్స్లో రోడ్ నెంబర్ 45 సిగ్నల్ దగ్గర ఆగివున్న కారును సినిమా షూటింగ్ వాహనం ఢీకొట్టింది. సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుం�