Home » Pooja Hegde
గుంటూరు కారం పై వస్తున్న న్యూస్ పై థమన్ రియాక్షన్. ఆ సినిమానే కావాలని అందరూ టార్గెట్ చేస్తున్నారు.
సంపత్ నంది దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ సినిమా. హీరోయిన్ గా పూజా హెగ్డే ఫైనల్ అయ్యిందా..? ఈ సినిమా టైటిల్కి పవన్ మూవీ టైటిల్కి సంబంధం ఏంటి..?
మూడేళ్లుగా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వినిపిస్తున్న పేరు పూజా హెగ్డే. సౌత్ లోని స్టార్ హీరోలు అందరితోనూ ఆల్మోస్ట్ సినిమాలు చేసింది. అయితే 2022 నుంచి ఈమె కెరీర్ లో హిట్టు అనే మాటే వినిపించడం లేదు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) నటిస్తున్న తాజా చిత్రం 'గుంటూరు కారం(Gunturu Kaaram). త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
విజయ్ బర్త్ డే సందర్భంగా పూజా హెగ్డే అభిమానులకు ఒక గిఫ్ట్ ఇచ్చింది. విజయ్ తో కలిసి పూజా 'బీస్ట్' సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ సెట్స్ లోని ఒక బ్యూటిఫుల్ వీడియోని..
ఈ మూవీకి ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ మాత్రమే పూర్తయ్యాయి. కానీ 2024 సంక్రాంతికి రిలీజంటూ మేకర్స్ ఆల్రెడీ అఫీషియల్ గా అనౌన్స్ చేసేశారు. ఇప్పటికే పదే పదే పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ మూవీ సంక్రాంతికి కూడా రిలీజ్ అవుతుందో లేదో అనేది సందేహంగా మార�
మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నుంచి పూజా హెగ్డే బయటకి వెళ్లిపోయిందట. అయితే ఆమె బయటకి వెళ్ళిపోడానికి కారణం..
మహేశ్ , పూజాహెగ్డే , శ్రీలీల కాంబినేషన్లో త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టార్ కాస్టింగ్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ మరోసారి స్లో అయ్యింది. ఇటీవల గ్లింప్స్ రిలీజ్ చేసి హైప్ ఇచ్చినా సినిమా షూటింగ్ మాత్రం జరగట్లేదు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం కిసీ కా భాయ్ కిసీ కి జాన్. కోలీవుడ్లో వచ్చిన వీరమ్, టాలీవుడ్లో వచ్చిన కాటమ రాయుడు చిత్రాలకు రీమేక్గా ఈ సినిమా తెరకెక్కింది.
తన వల్ల పూజా హెగ్డేకి ఒక మూవీ మిస్ అయ్యిందని విజయ్ దేవరకొండ.. ఆమెకు మరో సినిమా ఆఫర్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.