Home » poor people
Warangal Constable: సాయం చేయడానికి స్తోమత కాదు కావాల్సింది మనసుండాలి. మనిషి పెద్దరికం అనేది వయస్సుతో రాదు చేసే పనులను బట్టి వస్తుంది. వరంగల్ రూరల్ జిల్లాలోని గీసుగొండ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్ గా అపాయింట్ అయిన పేదింటి యువతి తొలి జీతాన్ని ఆసరా లేన�
Low cost to housing for the poor people of urban, city : పట్టణాలు, నగరల్లోకి పేదలకు తక్కువ ధరకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు కోసం లేఅవుట్లను అభివృద్ధి చేసి.. లాభాపేక్ష లేకుండా లాటరీ పద్ధతిలో పాట్లు కేటాయించాలని ప్రతిపాదించింది. పట్టణాభివృద్ధి, ప�
Distribution of 30 lakh house sites: ఏపీలోని పేదలకు మరో పండుగను తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇప్పటి వరకు ఇళ్లులేని పేదలకు ఇవాళ ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయనుంది. 30 లక్షల 75వేల మంది మహిళలకు ఇవి అందజేయనుంది. అంతేకాదు..15 లక్షలకుపైగా ఇళ్ల పనులు మొదలుపెట్టనుంది ప్రభుత్వం. �
Ktr:ఆస్తులకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న టైటిల్ సమస్యకు సొల్యూషన్ ఇస్తున్నట్లుగా మంత్రి KTR చెప్పారు. ఏళ్ల తరబడి నివాసముంటూ ప్రభుత్వానికి పన్ను, బిల్లులు చెల్లిస్తున్న పేదలకే టైటిల్ హక్కు ఇస్తామని వెల్లడించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాల�
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కరోనా వైద్యం చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది. లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. డబ్బు చెల్లించనిదే కొన్నిచోట్ల మృతదేహాలను కూడా ఇవ్వకప�
కరోనా సంక్షోభం సమయంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేరుస్తున్నారు. 30లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించిన జగన్, ఆ దిశగా ముందుకు వెళ్తున్నారు. ఇ
దేశవ్యాప్తంగా ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. అయితే లక్షల మంది ప్రజలు వైరస్ సోకగానే ప్రభుత్వాసుపత్రులకు వెళుతుంటే…వైరస్ సోకిన మంత్రులు,ఎమ్మెల్యేలు మాత్రం ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్తున్నారు. రోజ
ఫిలిప్పైన్స్ ప్రెసిడెంట్ రోడ్రిగొ ద్యుటర్జీ.. పేదలకు విలువైన సూచనలు ఇచ్చారు. మాస్క్లు డిసెన్ఫెక్ట్ చేయడానికి పెట్రోల్ వాడమంటుననారు. గతవారం చేసిన కామెంట్ కాంట్రవర్సీ అయింది. గ్యాసోలిన్ లేదా డీజిల్ తో మాస్క్ తో సహా చేతిని ముంచండి’ కొవిడ్ �
ఏపీలో 30లక్షల మంది పేదలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు. దేవుడు కరుణిస్తే, అడ్డంకులు అన్నీ తొలిగిపోతే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆగస్టు 15వ తేదీనే పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని సీఎం జగన్ చెప్పారు
రాష్ట్రంలో అన్ని వర్గాల అవసరాలకు ఇసుక అందివ్వాలన్న లక్ష్యంతో జగన్ ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. పేదలు, ప్రభుత్వ ప్యాకేజీల వంటి పనులకు ఇసుకను రవాణా చేసే ట్రాక్టర్లకు.. ప్రభుత్వానికి �