Home » poor people
షాపింగ్ మాల్ కు వెళితే డబ్బులు పెట్టి వస్తువులు కొనుకెళతాం. కానీ ఓ ‘మాల్’కు వెళితే మాత్రం అన్నీ ఫ్రీగా తీసుకెళ్లొచ్చు. ఎవరికి నచ్చినవి వారు ఒక్కరూపాయి కూడా చెల్లించకుండా ఉచితంగా తీసుకెళ్లొచ్చు.
కష్టపడి ఇళ్లు నిర్మించుకున్నామని చెప్పినా వినిపించుకోకుండా కబ్జా గ్యాగ్ ఇళ్ల నిర్మాణాలను కూల్చివేశారు. మాకే ఎదురు చెప్తారా? అంటూ పేదలకు బెదిరింపులకు పాల్పడ్డారు.
రాష్ట్రంలో నమోదు అవుతున్న కరోనా కేసుల్లో గత కొద్ది రోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. జీహెచ్ఎంసీ చుట్టుపక్కల ఉన్నరంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్
మన దేశంలో ఫంక్షన్లు లేదా పెళ్లి కార్యక్రమాల్లో చాలా ఫుడ్ వేస్ట్ అవుతుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇలా మిగిలిపోయిన ఆహారాన్ని కొందరు ఏదైనా అనాధాశ్రామానికి పంపించడం
దేశంలో చిన్నకార్లను నడిపేవారిలో అధికంగా పేదవారే ఉంటారు. ప్రమాదానికి గురైనప్పుడు ఈ కార్లలో ఎయిర్ బ్యాగ్స్ లేకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు.
జగన్ ప్రభుత్వం పేదలకు శుభవార్త చెప్పింది. వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకం ద్వారా లబ్దిదారులకు ప్రభుత్వం ఇచ్చిన ఆస్తిని పూర్తిగా వాళ్ల సొంతం చేయబోతోంది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా..
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వివిధ ప్రభుత్వాల హయాంలో హౌజింగ్ కార్పొరేషన్ నుంచి లోన్లు తీసుకున్న పేదలకు ఊరట కలిగించేందుకు వన్టైమ్ సెటిల్మెంట్ సౌకర్యం తీసుకొచ్చింది.
ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో మరో పథకాన్ని ప్రారంభించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో 'వైఎస్ఆర్ ఉచిత బీమా' స్కీమ్ ని లాంచ్ చేశారు. ఈ పథకం ద్వారా
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అధికంగా ఉంది. దీంతో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. లాక్ డౌన్ కారణంగా చాలా శుభకార్యాలు వాయిదా పడ్డాయి.
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.