Home » positive case
కరోనా సెకండ్ వేవ్ యువతను టార్గెట్ చేసిందా? మధ్య వయసులోనే ప్రాణాలు బలి తీసుకుంటోందా? ఇంటిని పోషించాల్సిన వారు కరోనా కాటుకు బలవుతున్నారా? ఆదుకునే వారు లేక కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయా? అంటే, అవును అనే సమాధానం వినిపిస్తుంది. అసలు కరోనా యువ�
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి తగ్గుతోంది. రాష్ట్రంలో 24 గంటల్లో 7822 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 166586 కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 76,377 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం 85,777 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యా�
తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 1473 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 55,532కు చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఎనిమిది మంది మృతి చెందగా రాష్ట్ర వ్యాప్తంగా మరణాల సంఖ్య 471గా ఉంది. ఇప్పట�
ప్రకాశం జిల్లా చీరాలో కరోనా కేసు వెలుగు చూడటం కలకలం రేపుతోంది. భార్యభర్తలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. కాగా, కరోనా పాజిటివ్ వచ్చిన ఆ దంపతులు 280 మంది
విశాఖలో రోజురోజుకి కరోనా భయాలు పెరుగుతున్నాయి. విశాఖలో కరోనా అనుమానితుల సంఖ్య పెరిగింది. జిల్లాలో 154 అనుమానిత కేసులు వచ్చాయి. వారి నమూనాలు
తెలంగాణలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 67కు చేరింది.
దేశరాజధాని ఢిల్లీలో పూర్తిస్థాయిలో కరోనా వైరస్ అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తోంది. గడిచిన 40గంట్లలో ఢిల్లీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదుకాలేదని మంగళవారం(మార్చి-24,2020)సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఒకవేళ కరోనా మహమ్మారి కనుక ఢిల�
కరోనా వైరస్ వ్యాపిస్తోంది. భారతదేశంలో కేసుల సంఖ్య పెరిగిపోతోంది. 2020, మార్చి 21వ తేదీ శనివారం సాయంత్రానికి 315 కేసులు రికార్డయ్యాయి. ఇదిలా కొనసాగుతుంటే ఫలానా వ్యక్తికి కరోనా సోకిందని, కేసుల సంఖ్య అధికమౌతున్నాయంటూ సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు చక్�
విశాఖలో కరోనా తొలి పాజిటివ్ కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం, వైద్యాధికారులు అలర్ట్ అయ్యారు. కరోనా ప్రబలుతున్న క్రమంలో..విశాఖలోని చెస్ట్ హాస్పిటల్ని పూర్తిగా కోవిడ్ – 19 ఆసుపత్రిగా మార్చేశారు. ప్రస్తుతం పాజి�
ఏపీలో కరోనా క్రమక్రమంగా వ్యాపిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు మూడుకు చేరాయి. 2020, మార్చి 20వ తేదీ శుక్రవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కరోనా లక్షణాలున్న 119 మందిలో 104 మందికి కరోనా నెగటివ్ వచ్చినట్లు తేలింది. 12 మంది రిపోర్టుల కోసం వైద్యులు ఎదురు