possible

    తిరుపతి – తిరుమల లైట్ మెట్రో రైలు సాధ్యమేనా ?

    March 1, 2020 / 10:34 AM IST

    తిరుపతి – తిరుమల మధ్య లైట్‌ మెట్రో రైల్ ఆలోచన టీటీడీ మదిలో మెదిలింది. ఆలోచన రావడమే ఆలస్యం.. వెంటనే హైదరాబాద్‌ మెట్రో బృందానికి కబురు పంపింది. అంతలోనే సాధ్యాసాధ్యాలపై గ్రౌండ్‌ వర్క్‌ కూడా మొదలైంది. వర్క్‌ స్పీడ్‌గానే ఉంది.. మరి ప్రాజెక్ట్‌ వ�

    కరోనా వైరస్‌ కథలో ఊహించని ట్విస్ట్

    March 1, 2020 / 12:40 AM IST

    కరోనా వైరస్ స్టోరీలో ఇప్పుడు కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. చైనా నుంచే కాదు..ఈ మహమ్మారి ఏ దేశంలోనైనా తనంతట తానే విజృంభించే అవకాశం ఉందని తేలింది. అమెరికాలోని ఓ మహిళకి ఇప్పుడు కోవిడ్ 19 వైరస్ సోకడం ఇదే అనుమానాన్ని కలగజేసింది..దీంతో అమెరికాలో హై అ

    పాములు, గబ్బిలాలు కాదట.. కరోనా వైరస్ కు అసలు కారణం ఇదేనట

    February 9, 2020 / 03:39 AM IST

    కరోనా వైరస్(coronavirus).. చైనాలోని వూహాన్(wuhan) నగరంలో పుట్టిన ఈ వైరస్.. చైనానే కాదు యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

    కాశీ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ణతలు

    April 26, 2019 / 07:31 AM IST

    వారణాశి లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా శుక్రవారం(ఏప్రిల్-26,2019) నామినేషన్ వేసిన అనంతరం ప్రధాని మోడీ మాట్లాడారు.కాశీ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ణతలు తెలుపుతున్నానని మోడీ అన్నారు. ఏదేళ్ల తర్వాత మరోసారి కాశీ ప్రజలు తనను ఆశీర్వదించారన్నారు.వ

    మోడీ పేరు వింటే మమతకు రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదు

    April 7, 2019 / 12:48 PM IST

    లెఫ్ట్,తృణముల్ కాంగ్రెస్ లేని బెంగాల్ ను త్వరలోనే వెస్ట్ బెంగాల్ ప్రజలు చూడబోతున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు.మమతా విముక్త బెంగాల్ కు ప్రజలు ప్రతినబూనాలని మోడీ పిలుపునిచ్చారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(ఏప్రిల్-7

    కాంగ్రెస్ హయాంలో ప్రియాంక గంగాజలం తాగగలిగేదా!

    March 25, 2019 / 09:30 AM IST

    ఎన్నికల పోలింగ్ కు రోజులు దగ్గరపడుతున్న సమయంలో దేశ రాజకీయాలు వేడెక్కాయి.నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ లు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.ఒకరినొకరు విమర్శించుకుంటూ ఎన్నికల వేడిని పెంచుతున్నారు.ముఖ్యంగా ఈసారి ఉ�

    ఏమైనా జరుగవచ్చు : అమెరికాలాగా మేం కూడా చేయగలం

    February 27, 2019 / 10:03 AM IST

    భారత్ పై దాడి చేసే ఏ ఒక్క టెర్రరిస్ట్ ని వదిలిపెట్టే ప్రశక్తే లేదని బుధవారం(ఫిబ్రవరి-27,2019)ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సృష్టం చేశారు. పాక్ లోని అబోటాబాద్ లో ఒసామా బిన్ లాడెన్ ను అంతమొందించేందుకు 2011లో అమెరికా నిర్వహించిన ఆపరేషన్ ను ఈ సందర్భంగా జైట

10TV Telugu News