Home » POST POLL VIOLENCE
అనుమానిత వ్యక్తులు, నేరస్తుల ఇళ్లు తదితర ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా సోదాలు చేశారు. ప్రధానంగా 168 సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేశారు.
144 Section In Macherla : మాచర్లలో కొనసాగుతున్న 144 సెక్షన్
ఏపీలో పోలింగ్ రోజున, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో పోలీసు అధికారుల కాల్ డేటాలు సేకరిస్తే ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో అర్థం అవుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్లో అలర్లపై కొనసాగుతున్న సిట్ దర్యాప్తు
ప్రమాణ స్వీకరణ అయ్యాక రుషికొండలో కట్టిన భవనాలు ఎలా ఉపయోగించాలో నిర్ణయిస్తారు. ఉత్తరాంధ్రలో వైసీపీకి 34కి 34 వస్తాయి.
కౌంటింగ్ అనంతరం 25 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలను ఏపీలో 15 రోజుల పాటు కొనసాగించాలి. ఎన్నికల ఫలితాల అనంతరం జరిగే హింసను అదుపు చేయడానికి ఈ బలగాలను వినియోగించాలి.
దీపక్ మిశ్రా తెలుగుదేశం పార్టీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. టీడీపీకీ అనుకూలమైన అధికారులను కలిశారు.
పోలింగ్ సందర్భంగా ఏపీలోని పల్నాడు, కారంచేడు, తాడిపత్రి, చంద్రగిరి, నర్సీపట్నం తదితర ప్రాంతాల్లో హింస చెలరేగింది.
చట్టం అతిక్రమించిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని డీజీపీ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.