Home » posted
పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్ర సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తరచూ పలు ఆసక్తికర విషయాలు, ఫొటోలు, వీడియోలుషేర్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు మరో సృజనాత్మక విషయాన్ని ఆనంద్ మహీంద్రా నెటిజన్లకు తెలియజేశ�
Bc mere saamne waale table par gill pant sharma saini : అభిమాన నటుడు, ప్రముఖులు మన ఎదుటే ఉంటే ఏం చేస్తారు ? ఆ ఏముంది ఎంచక్కా..సెల్ఫీ తీసుకోవడమో..ఆటోగ్రాఫ్ తీసుకోవడమో చేస్తాం..అని అంటారు కదా..కానీ.. ఓవ్యక్తి అలా చేయలేదు. ఏకంగా..వారికి సర్ ఫ్రైజ్ ఇచ్చాడు. వారు హోటల్ లో తిన్న భోజనానికి
ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద స్తితిలో మరణించింది. ఇటీవలే ఆమెకి తీహార్ జైలు దగ్గర పోస్టింగ్ ఇచ్చారు. ఇంతలోనే దారుణం జరిగిపోయింది. తన ఇంట్లో ఆమె చనిపోయి కనిపించింది. సౌత్ ఢిల్లీలోని పాలమ్ జిల్లాలో బుధవారం(జ�
క్రైస్ట్ చర్చ్లో జరిగిన దాడి ఇండియాలో కూడా జరగాలని సామాజిక మాధ్యమాల్లో పైత్యం ప్రదర్శించాడు ఓ ప్రబుద్దుడు. దీని ఫలితంగా అతడు ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇటీవలే న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్లోని మసీదులో ఉన్మాది విచక్షణారహితంగా జ�
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మొదటి మహిళా ఫ్లైట్ ఇంజనీర్ గా ఫ్లెట్ లెఫ్టినెంట్ హినా జైశ్వాల్ చరిత్ర సృష్టించింది.భారత వాయుసేనకు చెందిన ఆపరేషనల్ హెలికాఫ్టర్ యూనిట్లలో ఫ్లైట్ ఇంజనీర్గా హినా విధులు నిర్వహించనుంది.అత్యంత శీతల ప్రాంతమై�