Home » Postive Cases
1160 new corona positive cases : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1160 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది. నిన్నటి సంఖ్యతో పోలిస్తే 61 కేసులు తక్కువగా నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల
భారతదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. యూపీలోని అయోధ్యలో రామాలయ పూజారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆలయ పూజారితో పాటు మరో 15 మంది పోలీసులకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. �
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. జూన్27 శుక్రవారం ఉదయం 9 గంటలనుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 740 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగశాఖ విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోన్నారు. జూన్ 27 24,458 మందిక�
ఏపీలో గత24 గంటల్లో 570 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 22.305 శాంపిల్స్ పరీక్షించగా వాటిలో 570 కేసులు నమోదయ్యయాన్నారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 9,353 కు చేరింది. 191 మంది ని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొవిడ్-19 పరీక్షల్లో 36 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని నమోదైన మొత్తం 2100 పాజిటివ్ కేసుల్లో 1192 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 48 మంది మరణించారు. ప్రస్తుతం కరోనాకు చికిత్స పొందుతున్నవారి సంఖ్య 860మందిగా ఉన�
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 757కు చేరింది. ఏపీలో ఇప్పటివరకూ కరోనాతో 22 మంది మృతిచెందారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 639 మంది ఉండగా, 96 మంది నెగటివ్ రావడంతో డిశ్చార్జీ అయ్యారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 35 కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవార
కరోనా వైరస్ అమెరికాను అతలాకుతలం చేస్తోంది.. ప్రపంచదేశాల్లో అత్యధిక పాజిటివ్ కేసులతో ఫస్ట్ ప్లేస్లో ఉన్న అగ్రరాజ్యం… తాజాగా మరణాల్లోనూ అగ్రస్థానానికి చేరింది. ఇప్పటికే ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య 20 వేలు దాటింది. దీంతో ఇటలీని వెనక్కిన
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. 199 దేశాలకు కరోనా మహమ్మారి వ్యాపించింది. ప్రపంచ దేశాల్లో 28,662 మంది మృతిచెందగా, 6,21,090 మందికి కరోనా సోకినట్టు నిర్ధారించారు. ఇటలీ, అమెరికా, చైనా, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్ లో కరోనా తీవ్రంగా విజృంభి�