-
Home » postponement
postponement
Khatra (Dangerous): సినిమా వాయిదా కారణం ఇదే.. వర్మ వీడియో!
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం డేంజరస్ విడుదల వాయిదా పడింది. ఈ సినిమాను ప్రదర్శించేందుకు థియేటర్ యాజమాన్యాలు ముందుకు రాకపోవడంతో విడుదల వాయిదా వేయక తప్పలేదు.
AP Govt: కొత్త జిల్లాల ఆవిర్భావ ప్రకటన వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమైన సంగతి తెలిసిందే. మొత్తం 26..
RRR Postpone: ఆర్ఆర్ఆర్ వాయిదా వెనుక మేకర్స్ లెక్కలివేనా?
ఊరించి.. ఊరించి.. ఉడికించి ఉరికించి చివరికి ఉసూరుమనిపించారు ఆర్ఆర్ఆర్ మేకర్స్. ఇప్పటికే ఒకటికి మూడుసార్లు వాయిదా పడడడం.. ఈసారి ఎలాగైనా ప్రేక్షకులను నిరాశపరచకూడదని కాన్ఫిడెంట్ గా..
Pushpa: వెనక్కు తగ్గనున్న పుష్పరాజ్?.. వాయిదా తప్పదా?
టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా కొత్త సినిమాల సందడి కనిపిస్తుంది. కొత్త కొత్త క్రేజీ సినిమాలు విడుదల తేదీలను ఖరారు చేసుకున్నాయి. ఒకటీ రెండు పెద్ద సినిమాలు మినహా..
Amaravati: అమరావతిపై విచారణ వాయిదా.. రాజధాని తరలింపుకు ఆటంకం
ఏపీ రాజధాని అమరావతి పిటిషన్లపై హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది.
Telangana : డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలన్న విద్యార్ధులు..ఆలోచిస్తాం అన్న మంత్రి సబితా
తెలంగాణ విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని విద్యార్దులు ముట్టడించారు. ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలు వాయిదావేయాలని డిమాండ్ చేస్తూ జేఎన్టీయూ,ఉస్మానియా వర్శిటీ విద్యార్ధులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడించారు. దీంతో అక్క�
పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలి -ఉగ్యోగ సంఘాల జేఏసీ
AP employees unions Joint Working Group Demands Postponement of Panchayat Elections : పంచాయతీ ఎన్నికలకు వాయిదా వేయాలని ఏపీ ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది. ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునరాలోచన చేయాలని కోరింది. కరోనా కష్టకాల
విశాఖలో ‘పాలన రాజధాని’ శంకుస్థాపన వాయిదా..ముఖ్యఅతిధిగా మోడీ
విశాఖలో ‘పాలన రాజధాని’ శంకుస్థాపనను ప్రభుత్వం వాయిదా వేసింది. ఆగస్టు 16వ తేదీన శంకుస్థాపన చేయాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. కానీ..రాజధానుల అంశాలకు సంబంధించి..కోర్టులో పెండింగ్ లో ఉండడంతో ఆ రోజు కాకుండా..దసరా రోజున నిర్వ�
టెన్త్ పరీక్షలు లేకుండా ఇంటర్లోకి నేరుగా!
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇప్పట్లో శాంతించే పరిస్థితి కనిపించట్లేదు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా ప్రభావంతో లాక్ డౌన్ అయిన పరిస్థితి. తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి రాబోయే మూడు నెలల్లో చూడబోతున్నట్లు ఇప్పటికే అంచనా