Home » Posts
chandrababu: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలు, పొలిట్బ్యూర్ సభ్యుల ప్రకటనలు జరిగిపోయాయి. వచ్చినోళ్లకు పదవులు వచ్చాయి.. రానోళ్లకు రాలేదు. ఏ పార్టీలో ఉన్నదైనా ఇదే.. తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాల అధ్యక్షులుగా బీసీలనే నియమించింది. వారిలో ఒకరికి
ఏపీలో వైసీపీ అధికారం చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నా రెడ్డి సామాజికవర్గానికి న్యాయం జరగలేదని ఆ పార్టీలోని రెడ్డి సామాజికవర్గ నేతలు గగ్గోలు పెడుతున్నారట. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకుని వెళ్లాలని, అదే సామాజికవర్గానికి చెందిన కొందర
ఎన్నెన్నో అనుకుంటాం.. అవన్నీ జరుగాతాయా ఏంది..? సర్లే అని సర్దుకుపోతున్నారు కమలం గూటికి చేరిన పెద్ద తలకాయలు. పెద్ద పదవిని ఆశించి బొక్కబోర్లా పడ్డ నేతలంతా ఇప్పుడు గమ్మున ఉండిపోయారు. ఆ ఒక్కటి కాకుండా ఇంకేం పదవి కావాలన్నా ఇస్తామని బీజేపీ పెద్దలు
త్వరలో రాజకీయ పార్టీ పెడుతున్నట్లు రజనీకాంత్ ప్రకటించారు. సీఎం పదవిపై తనకు వ్యామోహం లేదని...పార్టీ అధ్యక్షుడిగానే కొనసాగుతానని చెప్పారు.
ఎడమ చేత్తో చెంప ఛెళ్లుమనిపించి కుడి చేత్తో ఝండూ బామ్ రాసినట్టుంది ఈ వ్యవహారం.. మండలి రద్దు నిర్ణయంతో మంత్రి పదవులు కోల్పోయే ప్రమాదంలో పడి తలలు పట్టుకున్న
ఉద్యోగాల క్యాలెండర్ పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. శుక్రవారం(జనవరి 31,2020) సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్ష సమావేశానికి మంత్రి కొడాలి నాని, సీఎస్, డీజీపీ,
తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ ఎమెరిటస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ మేరకు వరంగల్లోని కాళోజీ నారాయణరావు హెల్త్వర్సిటీ అధికారులు దరఖాస్తులు కోరుతున్నారు. టీచింగ్ రంగంలో ఆసక్తి కలిగి, ప్రభుత్వ వై�
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో జనరలిస్ట్ ఆఫీసర్ స్కేల్ -2, జనరలిస్ట్ ఆఫీసర్ స్కేల్ -3 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 300 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్�
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో స్పెషలిస్ట్ ఆఫీసర్ స్కేల్ -2 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా మెుత్తం 50 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విభాగాల వారీగా ఖాళీలు : నె�
దిశ ఘటనలో సోషల్ మీడియా యూజర్ల అరెస్టుల సంఖ్య పెరుగుతోంది. దిశ ఘటనపై సోషల్ మీడియాలో అసభ్యకర, అనుచిత వ్యాఖ్యలు చేసిన నీచులను సైబర్ క్రైమ్ పోలీసులు వెతికి వెతికి పట్టుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 10మందిని అరెస్ట్