Home » power bills
దొంగే దొంగ అన్నట్లుగా వైసీపీ నేతల పరిస్థితి ఉందని చెప్పారు.
ఉప్పల్ స్టేడియానికి 15 రోజుల క్రితమే నోటీసులు పంపించామని హబ్సిగూడ విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
కరెంటు సరిగా లేక పంటలు దక్కక కొమురయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నది బీఆర్ఎస్ పాలనలోనే. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆనాడు శ్రీశైలం విద్యుత్ సొరంగం బ్లాస్ట్ అయ్యి 9మంది మరణించారు.
Electricity Bill Scam : విజయవాడ వంటి ప్రాంతాల్లో కరెంటు బిల్లుల కుంభకోణం పట్ల జాగ్రత్త వహించండి. కరెంట్ బిల్లులు కట్టకపోతే కరెంటు కోత తప్పదని మోసగాళ్లు మెసేజ్లు పంపుతున్నారు. ఫోన్లకు పంపిన లింక్లను బాధితులు క్లిక్ చేయడం ద్వారా తెలియకుండానే బ్యాంకుల న
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బిల్లులు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.
పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ సోమవారం విద్యుత్ బిల్లుల కాపీలను తమ రుణమాఫీకి చిహ్నంగా దహనం చేశారు.
కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. ఫేక్ మేసేజ్ లు, ఫేక్ కాల్స్ తో జనాలను బురిడీ కొట్టేస్తున్నారు. వారి బ్యాంకు ఖాతా వివరాలు సేకరించి వారి ఖాతా
గత ఎన్నికలకు ముందు అనంతపురం జిల్లాలో టీడీపీదే హవా. కానీ ఇప్పుడు పరిస్థితుల మారిపోయాయి. ముఖ్య నేతలంతా ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి పార్టీలో వర్గ పోరు మొదలైంది. తెలుగుదేశం పార్టీకి బలమైన నియోజకవర్గాలైన కళ్యాణదుర్గం, శింగనమల, పెనుకొండ నియోజకవర్�
కేంద్రం త్వరలో తీసుకురానున్న పవర్(ఎలక్ట్రిసిటీ) బిల్లు వివాదానికి దారి తీసింది. పలు రాష్ట్రాల సీఎంలు కొత్త కరెంటు బిల్లుపై ఆగ్రహంగా ఉన్నారు. బిల్లుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లు పేరుతో రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం చెలాయించాలన�