-
Home » power bills
power bills
కూటమి ప్రభుత్వం విద్యుత్ ధరలు పెంచుతుందని వైసీపీ తప్పుడు ప్రచారం: మంత్రి పార్థసారథి
దొంగే దొంగ అన్నట్లుగా వైసీపీ నేతల పరిస్థితి ఉందని చెప్పారు.
హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్కు షాక్..! అసలేం జరిగిందంటే..
ఉప్పల్ స్టేడియానికి 15 రోజుల క్రితమే నోటీసులు పంపించామని హబ్సిగూడ విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
అక్కడ కేసీఆర్, ఇక్కడ హరీశ్ రావు బకాయిలు చెల్లించే బాధ్యత తీసుకోవాలి- సీఎం రేవంత్ రెడ్డి
కరెంటు సరిగా లేక పంటలు దక్కక కొమురయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నది బీఆర్ఎస్ పాలనలోనే. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆనాడు శ్రీశైలం విద్యుత్ సొరంగం బ్లాస్ట్ అయ్యి 9మంది మరణించారు.
Electricity Bill Scam : కరెంట్ బిల్లు కట్టలేదా? మీకు ఇలా మెసేజ్ వచ్చిందా? లింక్ క్లిక్ చేయగానే రూ.1.85 లక్షలు మాయం..!
Electricity Bill Scam : విజయవాడ వంటి ప్రాంతాల్లో కరెంటు బిల్లుల కుంభకోణం పట్ల జాగ్రత్త వహించండి. కరెంట్ బిల్లులు కట్టకపోతే కరెంటు కోత తప్పదని మోసగాళ్లు మెసేజ్లు పంపుతున్నారు. ఫోన్లకు పంపిన లింక్లను బాధితులు క్లిక్ చేయడం ద్వారా తెలియకుండానే బ్యాంకుల న
Power Bills : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ.. విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిందే
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బిల్లులు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.
CM Burns Power Bills : కరెంట్ బిల్లులు తగులబెట్టిన పంజాబ్ సీఎం
పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ సోమవారం విద్యుత్ బిల్లుల కాపీలను తమ రుణమాఫీకి చిహ్నంగా దహనం చేశారు.
TSSPDCL Warns : ఆ నెంబర్కు కాల్ చేయొద్దు, విద్యుత్ వినియోగదారులకు హెచ్చరిక
కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. ఫేక్ మేసేజ్ లు, ఫేక్ కాల్స్ తో జనాలను బురిడీ కొట్టేస్తున్నారు. వారి బ్యాంకు ఖాతా వివరాలు సేకరించి వారి ఖాతా
అనంత టీడీపీలో వర్గ పోరు.. భగ్గుమన్న విభేదాలు!
గత ఎన్నికలకు ముందు అనంతపురం జిల్లాలో టీడీపీదే హవా. కానీ ఇప్పుడు పరిస్థితుల మారిపోయాయి. ముఖ్య నేతలంతా ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి పార్టీలో వర్గ పోరు మొదలైంది. తెలుగుదేశం పార్టీకి బలమైన నియోజకవర్గాలైన కళ్యాణదుర్గం, శింగనమల, పెనుకొండ నియోజకవర్�
రాష్ట్రాల హక్కులను సమాధి చేసే కరెంటు బిల్లును పాస్ కానివ్వం, కేంద్రంపై కేసీఆర్ ఫైర్
కేంద్రం త్వరలో తీసుకురానున్న పవర్(ఎలక్ట్రిసిటీ) బిల్లు వివాదానికి దారి తీసింది. పలు రాష్ట్రాల సీఎంలు కొత్త కరెంటు బిల్లుపై ఆగ్రహంగా ఉన్నారు. బిల్లుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లు పేరుతో రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం చెలాయించాలన�