-
Home » power supply
power supply
కరెంటోళ్లు జాగ్రత్త.. విద్యుత్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్
గతంలో పోలిస్తే విద్యుత్ సరఫరా పెరిగిందని, అవసరాలకు సరిపడ కరెంట్ ఇస్తున్నామని చెప్పారు.
Coal Shortage : విద్యుత్ సంక్షోభం.. 650 రైళ్లు రద్దు!
దేశంలోని పలు ప్రాంతాలు విద్యుత్ సరఫరాలో అంతరాయాలను ఎదుర్కొంటున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పరిస్థితి మరింత దిగజారుతోంది. విద్యుత్ సమస్యను అధిగమించేందుకు బొగ్గును వేగంగా సరఫరా చేసేందుకు రైల్వే శాఖ...
Smart Substations : ఏపీలో స్మార్ట్ సబ్ స్టేషన్లు.. ఉద్యోగులు లేకుండానే విద్యుత్ సరఫరా
ఏపీలో కొత్త ఓరవడికి ఈపీడీసీఎల్ శ్రీకారం చుట్టింది. విద్యుత్ శాఖ స్మార్ట్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయనుంది. ఉద్యోగులు అవసరం లేకుండా సబ్స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా చేయనున్నారు.
అద్దింట్లో ఉండేవాళ్లకు కరెంట్ బిల్లుపై నో జీఎస్టీ
Electricity Charges: అద్దె ఇళ్లలో ఉండే వాళ్ల కరెంట్ బిల్లులపై నో జీఎస్టీ అని ప్రకటించింది గుజరాత్ ప్రభుత్వం. నర్మద వాలీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ గుజరాత్ ఏఏఆర్ ను కలిసి సబ్ మీటర్లపై వచ్చిన కరెంట్ బిల్లులను చెల్లించి అద్దెకు ఉండే వాళ్లు చెల్
విద్యుత్ సబ్స్టేషన్ల ఆటోమేషన్.. తొమ్మిది గంటలు పక్కా!
Power Substations automation : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సబ్స్టేషన్ల ఆటోమేషన్ ప్రక్రియ షురూ అయింది. రూ.వెయ్యికోట్ల కాంట్రాక్టు పనులకు టెండర్ నిబంధనలు రూపొందించిన అధికారులు న్యాయసమీక్ష కోసం పంపించారు. గ్రీన్సిగ్నల్ రావడమే ఆలస్యం.. సబ్స్టేషన్�
అసలేం జరిగింది : పెద్ద శబ్దం చేస్తూ నిలిచిపోయిన మెట్రో రైలు.. పట్టాలపైనే దించేశారు
హైదరాబాద్ అమీర్పేట స్టేషన్లో మెట్రో రైల్ కలకలం రేపింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ పట్టాలపై నిలిచిపోయింది. దీంతో లోపలున్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఏం
తెలంగాణాను కరెంటు అప్పు అడిగిన ఏపీ
అనూహ్యంగా ఏర్పడుతున్న కరెంటు కోతలతో ఆంధ్రప్రదేశ్లో అలజడి మొదలైంది. దీనికి కారణం మహానది బొగ్గు గనులు, సింగరేణి కొలరీల్లో వనరుల కొరతేనని స్పష్టమైంది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పవర్ కట్లు సంభవిస్తున్నాయి. కరెంటు ఉత్పత్తి చేస్తున్�
షాకైన ఊరి జనం : కరెంట్ లేని గ్రామానికి లక్షల్లో బిల్లు
ఆ ఊళ్లో అసలు కరెంట్ లేదు. చీకటి బతుకులే. రాత్రి పూట చీకట్లోనే వంట చేసుకోవాలి. పిల్లలంతా రాత్రి వేళల్లో నూనె దీపాలతోనే చదువుకోవాలి.
పచ్చి అబద్దాలు: అసెంబ్లీలో శ్రీధర్ బాబుపై కేసీఆర్ ఆగ్రహం
అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చలో అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం నడిచింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్బాబు చేసిన ఆరోపణలకు సీఎం కేసీఆర్ ఘాటుగా