Home » power supply
గతంలో పోలిస్తే విద్యుత్ సరఫరా పెరిగిందని, అవసరాలకు సరిపడ కరెంట్ ఇస్తున్నామని చెప్పారు.
దేశంలోని పలు ప్రాంతాలు విద్యుత్ సరఫరాలో అంతరాయాలను ఎదుర్కొంటున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పరిస్థితి మరింత దిగజారుతోంది. విద్యుత్ సమస్యను అధిగమించేందుకు బొగ్గును వేగంగా సరఫరా చేసేందుకు రైల్వే శాఖ...
ఏపీలో కొత్త ఓరవడికి ఈపీడీసీఎల్ శ్రీకారం చుట్టింది. విద్యుత్ శాఖ స్మార్ట్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయనుంది. ఉద్యోగులు అవసరం లేకుండా సబ్స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా చేయనున్నారు.
Electricity Charges: అద్దె ఇళ్లలో ఉండే వాళ్ల కరెంట్ బిల్లులపై నో జీఎస్టీ అని ప్రకటించింది గుజరాత్ ప్రభుత్వం. నర్మద వాలీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ గుజరాత్ ఏఏఆర్ ను కలిసి సబ్ మీటర్లపై వచ్చిన కరెంట్ బిల్లులను చెల్లించి అద్దెకు ఉండే వాళ్లు చెల్
Power Substations automation : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సబ్స్టేషన్ల ఆటోమేషన్ ప్రక్రియ షురూ అయింది. రూ.వెయ్యికోట్ల కాంట్రాక్టు పనులకు టెండర్ నిబంధనలు రూపొందించిన అధికారులు న్యాయసమీక్ష కోసం పంపించారు. గ్రీన్సిగ్నల్ రావడమే ఆలస్యం.. సబ్స్టేషన్�
హైదరాబాద్ అమీర్పేట స్టేషన్లో మెట్రో రైల్ కలకలం రేపింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ పట్టాలపై నిలిచిపోయింది. దీంతో లోపలున్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఏం
అనూహ్యంగా ఏర్పడుతున్న కరెంటు కోతలతో ఆంధ్రప్రదేశ్లో అలజడి మొదలైంది. దీనికి కారణం మహానది బొగ్గు గనులు, సింగరేణి కొలరీల్లో వనరుల కొరతేనని స్పష్టమైంది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పవర్ కట్లు సంభవిస్తున్నాయి. కరెంటు ఉత్పత్తి చేస్తున్�
ఆ ఊళ్లో అసలు కరెంట్ లేదు. చీకటి బతుకులే. రాత్రి పూట చీకట్లోనే వంట చేసుకోవాలి. పిల్లలంతా రాత్రి వేళల్లో నూనె దీపాలతోనే చదువుకోవాలి.
అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చలో అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం నడిచింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్బాబు చేసిన ఆరోపణలకు సీఎం కేసీఆర్ ఘాటుగా