Home » Praja Shanti Party
గ్రామ స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేస్తున్నామని, రాష్ట్ర ప్రజలు..
గతంలో హైదరాబాద్ కు కంపెనీలు తచ్చింది నేనే. అది చంద్రబాబు నాయుడుకుకూడా తెలుసు. అప్పుల ఊబిలో కూరుకపోయిన తెలంగాణను అభివృద్ధి చేయాలంటే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కేఏ పాల్ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేఏ పాల్.
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్నికలు బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈసీని కలిసేందుకు ఢిల్లి వెళ్లిన ఆయన మీడియాతో
ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో దగ్గుబాటి ఇంటిపేరుతో ఉన్న ఇద్దరు వ్యక్తులు బరిలో ఉండడంతో వైసీపీకి ఆందోళన మొదలైంది. అవును పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఇదే స�
విజయవాడ: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ వరాల జల్లు కురిపించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే బ్యాంకుల్లో ఎలాంటి రుణాలున్నా మాఫీ చేస్తామని
విచిత్రమైన చేష్టలు చేస్తూ.. చిత్రమైన స్టేట్మెంట్లు ఇస్తూ మీడియాలో హల్చల్ చేస్తున్న ప్రజా శాంతి పార్టీ అధినేత కిలారి ఆనంద్ పాల్ అలియాస్ కేఏ పాల్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటుకు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు పాల్ నరస�