Prakasam

    మత్స్యకారుల మధ్య చిచ్చుపెట్టిన వల…చేపలు పట్టే చేతులతో ముష్టి యుద్ధాలు

    December 27, 2020 / 05:43 PM IST

    Controversy over Ballavala and Ailavala nets in Prakasam : అన్నదమ్ముల్లా కలసి మెలసి ఉండాల్సిన గ్రామాల మధ్య చిచ్చు రగులుతోంది. ఆస్తుల కోసమో, ఆధిపత్యం కోసమో వారు గొడవకు దిగడం లేదు. తమ ఆస్తిగా భావించే వలే వారి మధ్య చిచ్చుపెడుతోంది. ఓ రకం వలను ఉపయోగించడాన్ని మరో వర్గం తప్పుపడుతోంది

    చీరాల వైసీపీలో వర్గపోరు..ఇళ్ల పట్టాల పంపిణీలో గొడవ

    December 26, 2020 / 09:04 PM IST

    Conflict in distribution of house deeds : ప్రకాశం జిల్లా చీరాలలో అధికార పార్టీ వైసీపీలో వర్గపోరు తారా స్థాయికి చేరుకుంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారాయి. తాజాగా ఎమ్మెల్సీ పోతుల సునీ�

    ప్రకాశం జిల్లాలో దారుణం.. ట్రై సైకిల్‌పైనే దివ్యాంగురాలు సజీవ దహనం

    December 19, 2020 / 10:25 AM IST

    Physically Challenged burnt alive : ప్రకాశం జిల్లా ఒంగోలు శివారులో దారుణం జరిగింది. దశరాజుపల్లి రోడ్డులోని చిన్నవెంకన్న కుంట దగ్గర… ఉమ్మనేని భువనేశ్వరి అనే 22ఏళ్ల దివ్యాంగురాలు సజీవదహనమైంది. అయితే యువతిది హత్యా.. ఆత్మహత్యా… అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. �

    ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం-ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు మృతి

    December 16, 2020 / 01:05 PM IST

    road accident in khammam district : విజయవాడ-చత్తీస్ ఘడ్ జాతీయ రహాదారిపై ఖమ్మంజిల్లాలో ఈ తెల్లవారుఝూమున రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా రోడ్డు కనపడక కారు బోల్తా పడింది. పెనుబల్లిమండలం తుమ్మలపల్లి సమీపంలో కారు బోల్తాపడటంతో ఇద్దరు మృతిచెందారు. మరో ఐదుగుర

    ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం : లారీని ఢీకొట్టిన బైక్…ముగ్గురు యువకులు మృతి

    December 16, 2020 / 11:51 AM IST

    Three young men killed in Road accident : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు ఫ్లై ఓవర్ పై లారీని ఓ బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అతి వేగంతో ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి బైక్‌ పై వస్తున్న యువకులు ఢీ �

    ప్రకాశం జిల్లా మత్స్యకార గ్రామాల్లో మరోసారి ఉద్రిక్తత

    December 13, 2020 / 08:26 PM IST

    Tension once again in the fishing villages : ప్రకాశం జిల్లా మత్స్యకార గ్రామాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. రామాపురం, వాడరేవు, కఠారిపాలెం మత్స్యకారులు దాడులు, ప్రతిదాడులకు రెడీ అయ్యారు. రామాపురం వైపు కర్రలతో వాడరేవు మత్స్యకారులు బయల్దేరగా.. ప్రతిదాడి చేసేందుకు కఠార�

    10TV రిపోర్టర్‌పై దాడి చేసిన కఠారి పాలెం మత్స్యకారులు

    December 11, 2020 / 05:10 PM IST

    Kathari Palem fishermen attacking 10TV reporter : ప్రకాశం జిల్లా కఠారీ పాలెం వద్ద ఇరువర్గాల ఘర్షణను చిత్రీకరిస్తున్న 10టీవీ చీరాల రిపోర్టర్‌పై మత్స్యకారులు దాడికి పాల్పడ్డారు. రిపోర్టర్‌నని చెప్తున్నా మత్స్యకారులు వినిపించుకోలేదు. కఠారి పాలెం మత్య్సకారులు వెంటపడి దాడ�

    108 అంబులెన్స్ కు నిప్పుపెట్టిన రౌడీ షీటర్

    September 16, 2020 / 05:38 PM IST

    ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ రౌడీ షీటర్ రెచ్చిపోయాడు. 108 అంబులెన్స్ కు నిప్పుపెట్టి దగ్దం చేశాడు. నేలటూరి సురేష్ అనే మాజీ రౌడీ షీటర్ పదే పదే 108 కు కాల్స్ చేసి విసిగిస్తున్నాడు. 108 సిబ్బంది ఫిర్యాదుతో తాలూకా పోలీసులు   సెప్టెంబర్ 15, మంగళవారం రాత్ర

    వివాహేతర సంబంధం…లవర్ తో కలిసి భర్తను చంపేసిన భార్య

    August 30, 2020 / 01:55 PM IST

    అక్రమ సంబంధాలు కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయి. అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్యలను భర్తలు, భర్తలను భార్యలు కడతేరుస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. తన సంబంధానికి..ఆనందానికి అడ్డుగా వస్తున్నాడనే కారణంతో భర్తనే చంపేసిం�

    ఒంగోలు రిమ్స్ ఆస్పత్రి నుంచి ముగ్గురు కరోనా పేషెంట్లు పరారీ

    August 13, 2020 / 06:22 PM IST

    ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ఆస్పత్రి నుంచి ముగ్గురు కరోనా రోగులు పరారయ్యారు. బ్లాక్ నెం.216 నుంచి శ్రీనివాసరావు, నారాయణ రెడ్డి, రామలక్ష్మణరెడ్డి వైద్య సిబ్బంది కళ్లుగప్పి ముగ్గురు రోగులు వెళ్లిపోయారు. పేషెంట్స్ పరారీపై రిమ్స్ సూపరింటెండెం�

10TV Telugu News