Home » Prakasam
తాను ఎప్పుడూ పుట్టినరోజు వేడుకలు జరుపుకోలేదని తెలిపారు. కానీ, ఇప్పుడు తనకు 60సంవత్సరాలు రావడంతో తన అభిమానులు, కార్యకర్తల కోరిక మేరకు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నానని తెలిపారు.
మిచాంగ్ తుపాను తీరం తాకే సమయంలో భయంకరంగా ఉంటుందన్న ఐఎండీ హెచ్చరికలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి.
బాధిత బాలిక రోధిస్తూ కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సింగరాయకొండ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి 24 గంటల లోపు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
అసలు దోషుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి తీరును ఎప్పుడూ చూడలేదన్నారు.
చంద్రబాబు హయాంలో ఎక్కడైతే దొంగ ఓట్లు నమోదయ్యాయో అటువంటి ఓట్లనే గుర్తించి ప్రస్తుతం తమ ప్రభుత్వం తొలగిస్తోందని తెలిపారు. ఈ దొంగ ఓట్లు తొలగిస్తే ఎక్కడ తన బలం పడిపోతుందోనన్న భయంలో చంద్రబాబు ఉన్నాడని పేర్కొన్నారు.
మౌనిక సోదరుడి ఆచూకినీ బాధితుల నుండి చెప్పించడానికే ఈ దాడి చేసినట్లు వివరించారు. దాడి జరుగుతున్న సమయంలో డయల్ 100కు కాల్ చేయడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మౌనిక ప్రాణాలను రక్షించగలిగారని తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 60 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులంతా సుక్షితంగా బయటపడ్డారు.
మూడు ప్రాంతాల్లో ఫ్లెక్సీలను టీడీపీ శ్రేణులు తొలగించాయి. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారు ఎవరనే దానిపై టీడీపీ నాయకులు ఆరా తీస్తున్నారు. ఒంగోలులో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన వ్యక్తుల కదలికలు సీసీ పుటేజీల్లో రికార్డు అయ్యాయి.
వైసీపీ పార్టీపై దగ్గుబాటి పురందేశ్వరీ చేసిన వ్యాక్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన విభజన హామీల నిధులను వెంటనే కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.
బస్సు ఇంజన్ క్యాబిన్ లో మొదట పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.