Home » Prakasam
ప్రకాశం జిల్లా గిద్దలూరులో దారుణం జరిగింది. ఓ భర్త ఉన్మాదిలా వ్యవహరించాడు. కట్టుకున్న భార్యను అతి
కరోనా వైరస్ మహమ్మారి ఏపీని వణికిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది.
నిజాముద్దీన్ మర్కజ్ మసీద్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన పేరు. ఈ ప్రాంతం దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. దేశంలో కరోనా వైరస్ వ్యాపించడానికి కారణం నిజాముద్దీన్
నిజాముద్దీన్ మర్కజ్ మసీద్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన పేరు. ఈ ప్రాంతం దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. దేశంలో కరోనా వైరస్ వ్యాపించడానికి కారణం నిజాముద్దీన్ మర్కజ్ మసీద్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్
ప్రకాశం జిల్లా చీరాలో కరోనా కేసు వెలుగు చూడటం కలకలం రేపుతోంది. భార్యభర్తలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. కాగా, కరోనా పాజిటివ్ వచ్చిన ఆ దంపతులు 280 మంది
చదివింది బీటెక్, చేసింది దుబాయ్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం…టెక్నాలజీ వాడటంలో దిట్ట…ఉద్యోగం చేసినన్నాళ్లు కుదురుగా చేసుకున్నాడు. స్వగ్రామం వచ్చాడు. ఏమైందో ఏమో బుద్ధి వక్రమార్గంలోకి మళ్ళింది. టెక్నాలజీ ఉపయోగించి మహిళలను, యువతుల�
ఏపీలో తెలుగుదేశం పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్తో ఆ పార్టీ విలవిల్లాడుతోంది.
ఆమెది ప్రేమ వివాహం. కానీ కుటుంబకలహాలతో భర్తకు దూరంగా ఉండేది. కూలిపనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం సాగించేది. కాయకష్టం చేస్తూ జీవనం సాగించే ఆ
రాష్ట్రంలో 3 రాజధానుల ఏర్పాటు నిర్ణయం దాదాపుగా అయిపోయిందని..ఇప్పుడు నిర్ణయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. రాజధాని విషయంలో జోక్యం చేసుకోబోమని కేంద్రం ముందే చెప్పిందన్నారు.
ప్రకాశం జిల్లాలో ఓ కానిస్టేబుల్ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఓ ప్రేమజంటను బెదిరించి యువతిపై అత్యాచారం చేశాడు.