Home » Prakasam
ఏపీ, తెలంగాణలో భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఎండలు మండుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ఉదయం 8గంటల నుంచే ఎండలు నిప్పుల కొలిమిలా మారడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేసవి తాపంతో రోడ్ల పై జనాలు కనబడటం లేదు. రోడ�
తుఫాన్ తో వచ్చిన కూల్ వెదర్ అప్పుడే ఆవిరైపోయింది. ఓ రెండు రోజులు చల్ల గాలులతో చల్లబడిన ఏపీ జనం.. ఇప్పుడు బాబోయ్ ఎండలు, మంటలు అంటున్నారు. రాబోయే 3, 4 రోజులు కూడా ఏపీలోని కొన్ని జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హె
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. 85.92 శాతం పోలింగ్తో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. మునుపెన్నడు లేని విధంగా ప్రకాశం జిల్లాలో భారీ స్థాయిలో పోలింగ్ నమోదు కావడంపై జిల్లా అధికారులు �
ప్రకాశం : ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీకి పోయే రోజులు వచ్చాయని, అందుకే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు అని చంద్రబాబు విమర్శించారు.
రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ అన్నారు. అదిగో ఉద్యోగం.. ఇదిగో ఉద్యోగమని చంద్రబాబు ఊరించారని తెలిపారు.
ప్రకాశం : చంద్రబాబు పాలనలో రౌడీల రాజ్యం నడుస్తోందని వైఎస్ విజయమ్మ విమర్శించారు. ఆయనకు విశ్వసనీయత ఉండదన్నారు. ప్రతి ప్రాజెక్టును జగన్ అడ్డుకుంటున్నారని చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు విజయమ్మ. చంద్రబాబు కట్టిన పోలవరం ప్రాజ
జనసేన ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలలోపే రాష్ట్రంలో మూడు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత తీసుకుంటానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో రహదారులు రక్తమోడాయి. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు.
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణాలో పర్యటించి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గోంటారు. ఉదయం 10.30 గంటలకు నెల్లూరు చేరుకొనే చంద్రబాబు నెల్లూరులోని ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగసభ లో పాల్గోంటారు. &
ప్రకాశం జిల్లాలో వైసీపీ అభ్యర్ధులుగా బరిలో నిలిచేదెవరో ఆ పార్టీ అధిష్టానం ఎటు తేల్చకపోవడంతో.. నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న నాయకులు ఇప్పుడు తెగ టెన్షన్ పడిపోతున్నారు.