Home » Prakasam
ఏపీలో అధికార టీడీపీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీకి రాజీనామా చేయనున్నారు. మార్చి 15 శుక్రవారం జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో
ప్రకాశం జిల్లా మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి అసంతృప్తిలో ఉన్నారు. సిట్టింగ్ సీటును తనకు కాకుండా వేరే వారికి కేటాయించడంపై ఆగ్రహంతో ఉన్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పి.. టీడీపీలో జాయిన్ కావటానికి సిద్ధం అయినట్లు వార్తలు వస్�
ప్రకాశం జిల్లాలో ఆంజనేయస్వామి ఆలయాన్ని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు.
ఒంగోలు: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా నేనే పోటీ చేస్తానని వైసీపీ మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి స్పృష్టం చేశారు. మాగుంట చేరికపై మాకు సమాచారం లేదని, గతంలో ఓడిపోయిన వాళ్లను గెలిపించుకోవాల్సిన అవసరం మాకు లేదని ఆయన చెప్పారు. “మ�
ప్రకాశం జిల్లా రాజకీయాలు కలకలం రేపుతున్నాయి. నిన్నటికి నిన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి పార్టీ వీడితే.. ఇప్పుడు మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా షాక్ ఇస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటానికి రంగం సిద్ధం చేసుక�
విజయవాడ : జగన్ సమర శంఖారావాలు ఎందుకు వాయిదా పడుతున్నాయి ? నెల్లూరు, ప్రకాశం సభలు వాయిదా వెనుక అసలు కారణం ఏంటి ? పార్టీలోని గ్రూప్ల వ్యవహారమే ఇందుకు కారణమా ? ఎన్నికలు సమీపిస్తున్నా అధినేత పర్యటనలు వాయిదా పడటం వెనుక అసలు కారకులెవరు ? సుదీర్ఘ పా
జనసేన చేయూతతో లెఫ్ట్ పార్టీ పూర్వవైభవాన్ని పునరుద్ధరిస్తుందా..? అసలు యర్రగొండపాలెంలో ఏం జరుగుతోంది..?
ప్రకాశం జిల్లాలో వైసీపీ పరిస్ధితి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లా ఉంది.
ప్రకాశం : టీడీపీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయి. నియోజకవర్గాల్లో నాయకులు గ్రూపులుగా మారి పార్టీకి తలనొప్పిగా తయారవుతున్నారు. ఒకవైపు ఎన్నికలు తరుముకొస్తుంటే.. మరోవైపు నాయకులు టిక్కెట్ తమకంటే తమకంటూ రోడ్డునపడుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలో�