Home » Prakasam
భాగ్య నగరాన్ని వేడెక్కించిన పరువు హత్య ప్రకాశం జిల్లాలోనూ వేళ్లూనుకుంది. ప్రణయ్ అమృతాల చేదు ఘటన మరువక ముందే ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం కొత్తపాలెంలో మరో ఘటన చోటు చేసుకుంది. డిగ్రీ చదువుతున్న కోట వైష్ణవి(20) తన సహ విద్యార్థిని ప్రేమిస్తున్�
ప్రకాశం జిల్లాలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. పర్చూరు నియోజకవర్గంలో దగ్గుబాటి కుటుంబం పట్టు నిలుపుకోవడానికి ప్రయత్నిస్తోందా ?
విజయవాడ : దగ్గుబాటి పురందేశ్వరి త్వరలో బీజేపీకి బైబై చెప్పనున్నారా? తాను రాజకీయాల నుంచి తప్పుకుని.. కొడుకు ఎంట్రీకి లైన్ క్లియర్ చేస్తారా? రానున్న ఎన్నికల్లో పర్చూరు నుంచి వారసుడ్ని బరిలో దింపబోతున్నారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడి
ప్రకాశం జిల్లా టీడీపీలో గ్రూపు రాజకీయాలు కొండేపి నుంచి మొదలైన ఈ గ్రూపు రాజకీయాలు. సంతనూతలపాడు, కనిగిరి, పర్చూరుకు పాకిన వైనం వర్గాలుగా మారి పార్టీకి తలనొప్పి తెప్పిస్తున్న నేతలు టిక్కెట్ తమకంటే తమకంటూ ఆధిపత్య పోరు జిల్లా టీడీపీ అధ్యక్షు
ప్రకాశం : చదువు చెప్పండయ్యా..అంటే..వికృత చేష్టలకు పాల్పడుతున్నారు టీచర్లు. విద్యార్థినిలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ సభ్యసమాజం తలదించుకొనేలా చేస్తున్నారు. తాజాగా విద్యార్థినిని టీచర్ లొంగదీసుకుని లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఈ ఘటన ఇంకొల్ల�
ప్రకాశం జిల్లాలో దర్శి నియోజయవర్గానికి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకత ఉంది.
కందుకూరు : బిజీ బిజీగా వుండే సీఎం చంద్రబాబు నాయుడు చిన్న పిల్లలతో కలిసి సరదా సరదాగా గోళీలాట ఆడారు. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు జిల్లాలో ఏర్పాటుకానున్న ఏపీపీ కాగితపు పరిశ్రమ, రామాయపట్నం పోర్టు శంకుస్థాపన చే
ప్రకాశం : రైతులను నట్టేట ముంచుతున్నారు. అటు గిట్టుబాటు ధర లేక..కరువుతో అల్లాడుతున్న రైతులను నకిలీ వ్యాపారులు బెంబేలెత్తిస్తున్నారు. నకిలీ అనే విషయం తెలియక రైతులు మందులను..ఎరువులను కొనుగోలు చేసి తీవ్ర నష్టాల పాలవుతున్నారు. తాజాగా ప్రకాశం జిల
జిల్లా రాజకీయాల్లో ఆ రెండు కుటుంబాలది ప్రత్యేక గుర్తింపు. భార్యాభర్తలిద్దరూ రాజకీయ ఉద్దండులే. ఒకప్పుడు భర్త రాష్ట్ర రాజకీయాలను శాసిస్తే..