Home » Prakasam
వరద ఉధృతి.. హెచ్చరికలు జారీ
ప్రకాశం జిల్లాలో వైట్ కాలర్ నేరాలు పెరిగిపోయాయి. అమాయకులను ఆసరాగా చేసుకొని అధికవడ్డీ ఇస్తామంటూ డబ్బు వసూలు చేస్తున్నారు. కొద్దీ కాలానికే బోర్టు తిప్పేస్తున్నారు. రెండేళ్లలో దాదాపు రూ.200 కోట్ల మోసాలు జరిగినట్లుగా తెలుస్తుంది.
ప్రకాశం జిల్లా కనిగిరి సాయినగర్లో అమానుషం చోటుచేసుకుంది. కరోనాతో మృతిచెందిన ఓ మహిళ మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రకాశం జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులతో పాటు మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం 19 కీలక ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది.
ప్రకాశం జిల్లా పొదిలిలో లిఫ్ట్ అడిగిన మున్సిపల్ కార్మికురాలి పట్ల యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. తోటి మహిళలతో కలిసి అతనికి దేహశుద్ధి చేసింది.
ప్రకాశం జిల్లా అర్ధవీడులో స్కూల్ చిన్నారులు రోడ్డెక్కారు. తమ టీచర్ను బదిలీ చేయొద్దంటూ మాగుటూరు గ్రామంలో రోడ్డుపై బైఠాయించారు.
cm jagan gives 10 lakhs to tejaswini family: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆత్మహత్యకు పాల్పడిన తేజస్వి కుటుంబాన్ని జిల్లా కలెక్టర్ భాస్కర్ పరామర్శించారు. సీఎం సహాయ నిధి నుంచి రూ.10లక్షల ఆర్థిక సాయాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. తేజస్వి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉ�
Botsa Satyanarayana comments on Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష స్థానం కూడా దక్కనివ్వమన్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో పట్టాలపంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నా�
Bird flu in Prakasam district, birds Dead in one place : ప్రకాశం జిల్లాలోనూ బర్డ్ ఫ్లూ భయం నెలకొంది. చిన్న గంజాం మండలం పల్లెపాలంలోని సముద్ర తీర ప్రాంతంలో కాకులు, గోరింకలు చనిపోయాయి. ఐదు కాకులు, మూడు గోరువంకలు ఒకేచోట చనిపోయి ఉండడంతో…అవి బర్డ్ ఫ్లూ వల్లే మరణించి ఉంటాయని గ్రా�
Prohibition on the use of ailavala, ballavala : ప్రకాశం జిల్లాలో మత్స్యకార గ్రామాల మధ్య చిచ్చురేపిన వలలపై జిల్లా మత్స్యశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బల్లవల, ఐలవలలపై తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు నిషేధం కొనసాగుతుందన్నారు. ఈ నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందన్నారు. ఐలవల,