Home » Prakasam
కేతు విశ్వనాథరెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. ఆధునిక తెలుగు సాహితీ రంగానికి విశ్వనాథరెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని సీఎం కొనియాడారు.
ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మునుపెన్నడూ లేని విధంగా బాలినేనిపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయ్. మంగమూరు రోడ్డులోని వందల కోట్లు విలువ చేసే భూమి వి
ప్రకాశం జిల్లాలో కులాంతర వివాహం చేసుకున్న ఓ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని ఒంగోలు పోలీసులను ఆశ్రయించింది. నిన్న ఒంగోలులోని లక్ష్మీ చెన్నకేశవ ఆలయంలో వివాహం చేసుకున్న అజయ్, గౌతమి రక్షణ కల్పించాలని కో
ఏపీలో పింఛన్ల పంపిణీలో నకిలీ నోట్లు కలకలం రేపాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నరసాయపాలెంలో 38 రూ.500 నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రకాశం జిల్లాలో ఘోరం జరిగింది. తమ్ముడికి ఆసరాగా ఉండాల్సిన అన్న కాలయముడయ్యాడు. సోదరుడుని కారుతో తొక్కించి దారుణంగా హత మార్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీలో ఇవాళ స్వల్ప భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని పలు చోట్ల భూ ప్రకంపనలు సంభవించాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. నెల్లూరు జిల్లాలో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. ఉదయగిరి, కొండాపురం, వరికుంటపాడు, వింజమూరు, దుత్�
ప్రకాశం జిల్లా చెంచుగూడెంలో విషాదం నెలకొంది. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ప్రియురాలు మృతి చెందగా.. ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
క్షుద్రపూజలు చేస్తున్నారన్న అనుమానం ముగ్గురిని బలి తీసుకుంది. చేతబడి చేశాడన్న అనుమానంతో ఓ యువకుడు సొంత బాబాయ్ కుటుంబంలోని ముగ్గురిని దారుణంగా కొట్టి చంపాడు. ఈ ఘటన గిద్దలూరు మండలంలో చోటుచేసుకుంది.
ఐదు వందల రూపాయలు వ్యక్తుల మధ్య చిచ్చు పెట్టింది. ఏకంగా ఓ మనిషి ప్రాణాన్ని బలితీసుకుంది. జిల్లాలోని పుల్లలచెరువులో 500 రూపాయల కోసం బడిపాటి నవీన్.... ఇద్దరు వ్యక్తులతో గొడవ పడ్డాడు.
మంచినీళ్లు పట్టుకుని తిరిగి వచ్చేసరికి రైలు కదులుతోంది. రైలు ఎక్కేందుకు ప్రయత్నించి కాలు జారి రైలు కింద పడిపోయాడు.