Pranab Mukherjee

    మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

    August 31, 2020 / 06:00 PM IST

    Pranab Mukherjee, former President of India, dies at 84: తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దేశ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. 84ఏళ్ల వయస్సులో ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ ఆయన ఆరోగ్యాన్ని కుంగదీయగా కాసేపటి క్రితం చనిపోయారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాల నుం

    మా తండ్రి ఇంకా బతికే ఉన్నాడు – ప్రణబ్ ముఖర్జీ కొడుకు

    August 13, 2020 / 12:09 PM IST

    మా తండ్రి ఇంకా బతికే ఉన్నాడని భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొడుకు అభిజిత్ ముఖర్జీ వెల్లడించారు. తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు, త్వరలో కోలుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన తిరిగి ఆరోగ్యవంతంగా తిరిగి రావాలని కోరుకోవాలని ప్ర�

    ప్రణబ్ కోలుకోవాలని మృత్యుంజయ హోమం

    August 13, 2020 / 06:31 AM IST

    భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోలుకోవాలని పూజలు నిర్వహిస్తున్నారు. ఆయన త్వరగా పూర్తిగా ఆరోగ్యవంతంగా తిరిగి రావాలని కోరుతూ…ఆయన స్వగ్రామమైన బెంగాల్ లోని మిరిటీలో మృత్యుంజయ మంత్ర జపం నిర్వహస్తున్నారు. గత మూడు రోజులుగా పూజలు చేస్తున�

    వెంటిలెటర్ పై ప్రణబ్ ముఖర్జీ!..బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్

    August 11, 2020 / 11:01 AM IST

    భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన్ను వెంటిలెటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారని సమాచారం. బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అవడంతో శస్త్ర చికిత్స జరిగిందని, విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆర్ అండ్ ఆర్ ఆసుపత్�

    ప్రింట్ మీడియాపైనే నమ్మకం ఎక్కువ…ఎందుకంటే

    August 25, 2019 / 03:48 PM IST

    ప్రింట్ మీడియా మాత్రమే పాఠకులపై ఎక్కువ ప్రభావం చూపుతుందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. జర్నలిస్టులు సోషల్ మీడియాలో సమాచారం షేర్ చేసేటప్పడు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రణబ్ అన్నారు. ఇవాళ(ఆగస్టు-25,2019)కోల్ కతాలో  నిర్వహించిన మీడియా �

    క్రిమినల్ కు అవార్డా ?: ప్రణబ్ ముఖర్జీ పై పాల్ ధ్వజం

    January 26, 2019 / 09:33 AM IST

    విజయవాడ: ఈ ఏడాది రిపబ్లిక్ డే, బ్లాక్ డే అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కె.ఏ.పాల్  అన్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ఇవ్వటంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం తీసుకునే అర్హత లేదని, గతం

    రాజనీతిజ్ణుడికి గౌరవం : ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న

    January 26, 2019 / 05:17 AM IST

    రాజనీతిజ్ణుడికి గౌరవం : ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న

    January 25, 2019 / 03:28 PM IST

    ఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కేంద్రం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించింది. ప్రణబ్ ముఖర్జీతో పాటు దివంగత  నానాజీ దేశ్ ముఖ్, భూపేన్ హజారికాకు కూడా భారతరత్న పురస్కారం దక్కింది. సాధారణంగా జీవించి ఉన్నవారికి భారతరత్న పుర�

10TV Telugu News