pranay Murder Case

    నల్గొండ ప్రణయ్‌ హత్య గుర్తుందిగా.. గుంటూరులో ప్రేమజంటకు బెదిరింపులు

    September 22, 2020 / 01:38 PM IST

    గుంటూరులో ప్రేమజంట బెదిరింపులకు గురవుతోంది. జులైలో కుతాంతర వివాహం చేసుకున్న దిలీప్, సౌమ్యకు పేరెంట్స్‌ నుంచి వేధింపులు మొదలయ్యాయి. దిలీప్‌ను సౌమ్య తల్లిదండ్రులు బెదిరింపులకు గురిచేస్తున్నారు. నల్గొండ ప్రణయ్‌ హత్య గుర్తిందిగా అంటూ భయపెడ�

    అందరి దృష్టి మారుతీరావు ఆస్తులపైనే..

    March 12, 2020 / 07:52 AM IST

    ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీ రావు ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పుడు వ్యవహారమంతా అతడి ఆస్తుల చుట్టే తిరుగుతోంది.

    మారుతీరావు ఆస్తులు రూ.200 కోట్లు, ఛార్జిషీటులో సంచలన విషయాలు

    March 10, 2020 / 09:20 AM IST

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో మిర్యాలగూడ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 1200 పేజీలతో పోలీసులు ఛార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేశారు ఈ కేసులో ఎ1 నిందితుడిగా మారుతీరావు పేరును చేర్చిన పోలీసులు ఎ6 నిందితుడిగా మారుతీరావు సోదర

    ప్రణయ్ హత్య కేసులో 1200 పేజీల ఛార్జ్‌ షీట్‌..సంచలన విషయాలు వెల్లడి

    March 10, 2020 / 07:08 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో పోలీసులు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. 1200 పేజీలతో కూడిన ఛార్జ్‌ షీట్‌ ను పోలీసులు నల్గొండ కోర్టులో దాఖలు చేశారు.

    మారుతీరావు డెత్ మిస్టరీ

    March 8, 2020 / 01:54 PM IST

    ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మారుతీరావుది ఆత్మహత్యా..హత్యా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

    విషం తాగి మారుతీరావు ఆత్మహత్య

    March 8, 2020 / 11:34 AM IST

    ప్రణయ్ హత్య కేసు ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విషం తాగి చనిపోయినట్లు క్లూస్ టీమ్ ఆనవాళ్లు గుర్తించింది.

    ప్రణయ్ హత్య కేసులో మారుతీ రావు మళ్లీ అరెస్ట్

    November 30, 2019 / 03:19 PM IST

    నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు మళ్లీ అరెస్ట్ అయ్యాడు. వరంగల్ సెంట్రల్ జైలులో ఉండి బెయిల్‌పై బయటకొచ్చిన మారుతీ రావు.. తమ కుమారుడి హత్య కేసులో రాజీ కుదుర్చుకోవాలంటూ �

    ప్రణయ్ కేసు : జైల్లో శ్రవణ్ వజ్రపు ఉంగరాలు మాయం

    May 15, 2019 / 09:59 AM IST

    నల్గొండ :  జిల్లాలో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో నిందితుల ఉంగరాలు జైలులో మాయం కావడం కలకలం రేపుతోంది. ప్రణయ్ హత్య తర్వాత అమృత తండ్రి మారుతీరావు, అతని సోదరుడు శ్రవణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా జైలుకు తరలించారు. ఆ సమయంలో శ్�

    ప్రణయ్ హత్య కేసు నిందితులు విడుదల

    April 28, 2019 / 03:39 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నిందితులు విడుదల అయ్యారు. వరంగల్ సెంట్రల్ జైలు నుంచి మారుతీరావు, శ్రవణ్ కుమార్, కరీమ్ ఆదివారం (ఏప్రిల్

10TV Telugu News