Home » pranay Murder Case
గుంటూరులో ప్రేమజంట బెదిరింపులకు గురవుతోంది. జులైలో కుతాంతర వివాహం చేసుకున్న దిలీప్, సౌమ్యకు పేరెంట్స్ నుంచి వేధింపులు మొదలయ్యాయి. దిలీప్ను సౌమ్య తల్లిదండ్రులు బెదిరింపులకు గురిచేస్తున్నారు. నల్గొండ ప్రణయ్ హత్య గుర్తిందిగా అంటూ భయపెడ�
ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీ రావు ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పుడు వ్యవహారమంతా అతడి ఆస్తుల చుట్టే తిరుగుతోంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో మిర్యాలగూడ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 1200 పేజీలతో పోలీసులు ఛార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేశారు ఈ కేసులో ఎ1 నిందితుడిగా మారుతీరావు పేరును చేర్చిన పోలీసులు ఎ6 నిందితుడిగా మారుతీరావు సోదర
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 1200 పేజీలతో కూడిన ఛార్జ్ షీట్ ను పోలీసులు నల్గొండ కోర్టులో దాఖలు చేశారు.
ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మారుతీరావుది ఆత్మహత్యా..హత్యా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రణయ్ హత్య కేసు ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విషం తాగి చనిపోయినట్లు క్లూస్ టీమ్ ఆనవాళ్లు గుర్తించింది.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు మళ్లీ అరెస్ట్ అయ్యాడు. వరంగల్ సెంట్రల్ జైలులో ఉండి బెయిల్పై బయటకొచ్చిన మారుతీ రావు.. తమ కుమారుడి హత్య కేసులో రాజీ కుదుర్చుకోవాలంటూ �
నల్గొండ : జిల్లాలో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో నిందితుల ఉంగరాలు జైలులో మాయం కావడం కలకలం రేపుతోంది. ప్రణయ్ హత్య తర్వాత అమృత తండ్రి మారుతీరావు, అతని సోదరుడు శ్రవణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా జైలుకు తరలించారు. ఆ సమయంలో శ్�
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నిందితులు విడుదల అయ్యారు. వరంగల్ సెంట్రల్ జైలు నుంచి మారుతీరావు, శ్రవణ్ కుమార్, కరీమ్ ఆదివారం (ఏప్రిల్