Home » prasanth reddy
ఖమ్మం జిల్లాలో డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవం జరిగింది. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు. డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలిస్తున్న కేటీఆర్..
హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. 2019, జనవరి 18వ తేదీ శుక్రవారం మంత్రివర్గ విస్తరణ జరగనుంది. 8మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. కేబినెట్ విస్తరణకు ఏర్పాట్లు చేయాలని జీఏడీ, ప్రొటోకాల్ శాఖలకు సీఎంవో సర్క్మూలర్ జారీ