Prashant Kishor

    ప్రశాంత్ కిషోర్ ‘కరోనా వైరస్’ లాంటి వాడు

    January 29, 2020 / 11:46 PM IST

    ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ పై జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీష్ కుమార్ వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే అతనిని తొలిగించిన వెంటనే ప్రశాంత్ కిషోర్‌కు సొంత పార్టీ నుంచే తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతుం�

    AAP కొత్త నినాదం : అచ్చే బీతే 5 సాల్..లగే రహో కేజ్రీవాల్ 

    December 20, 2019 / 07:24 AM IST

    వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఆప్ ఇప్పటి నుంచే రెడీ అవుతోంది. ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలను ఖరారు చేస్తోంది. 2020 సంవత్సరంలో ఢిల్లీలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ పాగా వేయాలని చూస్తున్న బీజేపీ పాచికలను పారనీయకుండా చేయాలని ఆప్ నేతలు �

    తమిళనాడులో స్టాలిన్ ను ప్రశాంత్ కిషోర్ గెలిపించబోతున్నారా..?

    December 3, 2019 / 01:31 PM IST

    ప్రశాంత్ కిషోర్ ఈసారి తమిళనాడులో స్టాలిన్ ను అందలమెక్కించడానికి సిద్ధమవుతున్నారు. 2021లో జరిగే ఎన్నికల్లో డిఎంకె విజయం కోసం పని చేయడానికి ఒప్పందం

    సీఎం సీటే లక్ష్యం : కమల్‌ కోసం ప్రశాంత్ కిశోర్ బృందం 500 వ్యూహం

    August 24, 2019 / 02:50 AM IST

    సీఎం సీటే లక్ష్యంగా సిటీ నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీ అధినేత కమల్‌ హాసన్ పావులు కదుపుతున్నారు. ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన ఐ-ప్యాక్‌ బృందం ఇప్పటికే రంగంలోకి దిగింది. ఆపరేషన్‌ 500 వ్యూహాన్ని ప్రశాంత్ కిషోర్ బృందం కమల్‌కు అందజేసింది. డీఎంకే

    AP CM జగన్ : PK జోస్యం

    April 13, 2019 / 01:26 AM IST

    APలో YCP అధికారంలోకి వస్తుందా? ఏపీకి కాబోయే సీఎం జగనేనా ? ప్రశాంత్‌ కిశోర్‌ చేసిన సూచనలు, సలహాలు ఫలించాయా? జగన్‌ – పీకే మధ్య ఏం చర్చ జరిగింది. జగన్‌కు PK సూచించిన సూచనేంటి ? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసిన తర్వాత YCP అధినేత జగన్‌ కాస్త రిలాక్స్‌ అయ్

    బైబై బాబు : టీడీపీకి లింక్ చేస్తూ పీకే ట్వీట్

    April 11, 2019 / 11:22 AM IST

    ఏపీ ప్రజలు ఇప్పటికే తీర్పును నిర్ణయించుకున్నారని..బై..బై..బాబు అంటూ వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు. ఏప్రిల్ 11వ తేదీ గురువారం ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జ�

    ట్వీట్ కలకలం : శివసేనతో ప్రశాంత్ కిషోర్ ?

    March 31, 2019 / 01:55 AM IST

    నేను పని చేయడానికి వచ్చా…పోటీ కోసం కాదు ఈ పంచ్ డైలాగ్ ప్రస్తుతం బీహార్లో చక్కర్లు కొడుతోంది. ఎన్నికలలో ఎలా గెలవాలనే అంశంపై సూచనలు ఇవ్వడంపై ఎక్స్‌పర్ట్‌గా ప్రశాంత్ కిషోర్‌కి పేరుంది. గత ఏడాది ఆయన నితీష్ కుమార్‌ గూట్లో చేరిపోయారు. జనతాదళ్ య

    JDU లో ముసలం : ప్రచార బాధ్యతల నుండి వైదొలిగిన ప్రశాంత్ కిశోర్

    March 30, 2019 / 01:33 AM IST

    మరో రెండు వారాల్లో లోక్ సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ తరుణంలో JDU (జనతాదళ్ – యునైటెడ్)లో ముసలం పుట్టింది. ఈ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ‘ప్రశాంత్ కిశోర్’ నిర్వాహణ, ప్రచార బాధ్యతల నుండి వైదొలిగారు. ఈ మేరకు మార్చి 29వ తేదీ శుక్రవారం ట్విట్టర�

    వైసీపీ నేతలకు PK ఫీవర్‌ : అభ్యర్థుల పనితీరుపై సర్వే

    February 16, 2019 / 09:45 AM IST

10TV Telugu News