Home » Prashant Kishor
ఒక వేళ జన సూరజ్ పార్టీ 150 స్థానాలు గెలవకుంటే తాను వ్యక్తిగతంగా ఓటమి అంగీకరిస్తానని ఆయన తెలిపారు.
బీఆర్ఎస్ కూడా ఇప్పుడు అపోజిషన్లో ఉండటంతో పీకేతో సూచనల ప్రకారం నడుచుకోవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ప్రశాంత్ కిశోర్ రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి తన సాయాన్ని కోరారని ప్రశాంత్ కిశోర్ అన్నారు.
నిన్న ప్రశాంత్ కిశోర్ను పోలీసులు అరెస్టు చేసి గాంధీ మైదాన్ నుంచి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయనకు కోర్టులో బెయిల్ లభించింది.
షరతులతో కూడిన బెయిల్ను ప్రశాంత్ కిశోర్ అంగీకరించడం లేదని జాతీయ మీడియా పేర్కొంటోంది.
గత రాత్రి అభ్యర్థులు యువ సత్యాగ్రహ సమితి (వైఎస్ఎస్) పేరిట 51 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు
బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) డిసెంబర్ 13న నిర్వహించిన కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో గత పదిరోజులుగా నిరుద్యోగులు ఆందోళన కొనసాగుతున్నారు.
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాద్ పై ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తేజస్వీ ఏకైక గుర్తింపు అతను
రాష్ట్ర నాయకుడు అనే వాడు అక్కడి ప్రజలకు గర్వకారణం. కానీ తన అధికారాన్ని నిలుపుకోవడం కోసం ప్రధాని మోదీ పాదాలను తాకి బిహార్ ప్రజలను నితీష్ కుమార్ అవమానించారని...
ప్రశాంత్ కిశోర్ టీడీపీతో చేతులు కలిపి అశాంతి కిశోర్గా మారారని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.