Home » Prashant Kishor
ఎన్సీపీ అధినేత శరద్ పవార్-ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బుధవారం మరోసారి సమావేశమయ్యారు.
పవార్ పాలిటిక్స్.. 2024 ఎన్నికలే లక్ష్యం
2024 లోక్సభ ఎన్నికల కోసం ప్రతిపక్షాలు కసరత్తు చేస్తున్నాయా ? ప్రధాని నరేంద్ర మోదీని దీటుగా ఎదుర్కొనే నేత కోసం అన్వేషణ మొదలైందా? బెంగాల్, తమిళనాడులో ఎన్నికలలో తృణమూల్. డీఎంకేలను అధికారంలోకి తెచ్చిన ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పావుల�
కరోనా వైరస్ ను ఎదుర్కొనే విషయంలో దేశంలో మరియు అంతర్జాతీయంగా వస్తున్న విమర్శలను ఎదుర్కొనేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఓ కొత్త పొలిటికల్ ఫ్లాష్ పాయింట్
Prashant Kishor retires: దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యూహాల్లో సుప్రసిద్ధులైన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఎలక్షన్ మేనేజ్మెంట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఎన్నికల్లో పార్టీల గెలుపు విషయంలో కీలకపాత్ర పోషించే ప్రశాంత్ కిషోర్.. పంజాబ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబె�
Prashant Kishor పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ 200కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. వరుసగా మూడోసారి అధికారాన్ని చేపట్టేందుకు టీఎంసీ రెడీ అయింది. అయితే టీఎంసీ భారీ
సోషల్ మీడియాలో ప్రశాంత్ కిశోర్ కు సంబంధించిన ఆడియే టేప్ కలకలం రేపుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని, మమత బెనర్జీ ఓటమికి కారణం కావొచ్చని ఆయన ఆడియోలో వెల్లడించినట్లుగా ఉందనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులకు వ్యూహాల్లో కీలకంగా వ్యవహరిస్తోన్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. పంజాబ్ రాష్ట్రంలో మళ్లీ చక్రం తిప్పబోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట�
Prashant Kishor వచ్చే ఏడాది పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను అమరీందర్ సింగ్ తన సలహాదారుగా నియమించుకున్నారు. ఈ విషయాన్ని సీఎం స్వయంగా ట్వ�
Prashant Kishor : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్ శాసనసభలో హ్యాట్రిక్ కొట్టాలని తృణమూల్ కాంగ్రెస్ భావిస్తోంది. అదే సమయంలో తూర్పు భారతంలోనే పెద్ద రాష్ట్రమైన బెంగాల్లో కాషాయ జెండా రెపరెపలా�