Home » Prashant Kishor
మమతా, ప్రశాంత్ కిషోర్ మధ్య విభేదాలు!
వచ్చే 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందా? అనే విషయంపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల గురించి హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడం సాధ్యమే అని పీకే అన్నారు.
రాజకీయ వ్యూహకర్త స్వరం మార్చారు.. కాంగ్రెస్ పార్టీ లేకుండా ప్రతిపక్షాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యం కాదని తెలిపారు. రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. కొన్ని నెలల క్రితం కాంగ్రెస్ లో చేరికపై ఆ పార్టీ హైకమాండ్(సోనియా,రాహుల్,ప్రియాంక గాంధీ)తో
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. గోవా పర్యటనలో భాగంగా మాట్లాడిన ప్రశాంత్.. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐపీఏసీ) హెడ్ మరికొన్ని దశాబ్దాల పాటు బీజేపీ అధికారంలో ఉంటుందని..
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ టార్గెట్గా విమర్శలు గుప్పించారు.
వెస్ట్ బెంగాల్ భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓటర్ గా ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే..ఇలా చేసి ఉండవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మాజీ ఎన్నికల వ్యూహకర్త.. మాజీ జేడీయూ నేత ప్రశాంత్ కిషోర్ పూర్తిస్థాయి రాజకీయ నేత కానున్నాడా? మళ్ళీ రాజకీయాలలో చక్రం తిప్పాలని ఆరాటపడుతున్నాడా?
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ 'ప్రధాన సలహాదారు' పదవికి రాజీనామా చేశారు.