Home » Prashant Kishor
Bengal elections : క్షణక్షణం ఉత్కంఠను తలపిస్తున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్నా బెంగాల్ శాసనసభలో హ్యాట్రిక్ కొట్టలాని తృణమూల్ కాంగ్రెస్ భావిస్తోంది. అదే సమయంలో తూర్పు భారతంలోనే పెద్ద రాష్ట్రమై
who is behind ys sharmila new party: తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల రాజకీయ ఆరంగ్రేటం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. వైఎస్ షర్మిల కొత్త పార్టీ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయ్. ఇంతకీ వైఎస్ షర్�
తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ కుమార్తె ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల రాజకీయ ఆరంగ్రేటం ఇప్పుడు రాజకీయాల్లో చర్చకు కారణం అవుతుండగా.. లోటస్ పాండ్లో వైయస్ ఆత్మీయులతో, అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణలో రాజన్న రాజ్యం త
BJP will struggle to CROSS DOUBLE DIGIT in West Bengal : వెస్ట్ బెంగాల్లో త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటి నుంచే అక్కడ ఎన్నికల హీట్ నెలకొంది. ప్రధానంగా ఇక్కడ పాగా వేయాలని బీజేపీ శతవిధాల ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఈ పార్టీకి చెందిన అగ్రనేతలు తరచూ ఆ రాష్ట్రంలో పర్యటి�
PK.. ప్రశాంత్ కిషోర్.. ఆయన రంగంలోకి దిగారంటే ఆ పార్టీ గెలుపు ఖాయం అనే భావన రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఉంది. ప్రత్యర్థి పార్టీకి పీకే వ్యూహాలు తట్టుకుని నిలబడటం చాలా కష్టం అనే విషయం ఇప్పటికే భారత రాజకీయ వర్గాల్లో ఉంది. వైఎస్ జగన్కు రాజకీయ వ్యూహ�
పాట్నాలోని పటాలిపుత్ర పోలీస్ స్టేషన్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్పై మోసం, కంటెంట్ దొంగతనం కేసు నమోదైంది. ప్రశాంత్ కిషోర్ తన ‘బాత్ బీహార్కి’ ప్రచారానికి తన కంటెంట్ను ఉపయోగించుకున్నారంటూ శశ్వత్ గౌతమ్ అనే యువకుడు కేసు పెట్టాడు.
పీకే.. ప్రశాంత్ కిషోర్.. ఆయన రంగంలోకి దిగారంటే ఆ పార్టీ గెలుపు ఖాయం అనే భావన రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఉంది. ప్రత్యర్థి పార్టీకి పీకే వ్యూహాలు తట్టుకుని నిలబడటం చాలా కష్టం అనే విషయం ఇప్పటికే భారత రాజకీయ వర్గాల్లో ఉంది. వైఎస్ జగన్కు రాజకీయ వ్�
తమిళ్ యాక్టర్ దళపతి విజయ్.. తో పాటు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పోస్టర్లు రాష్ట్రమంతా చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ ఇంటిపై దాదాపు 23గంటల పాటు జరిగిన ఐటీ దాడుల తర్వాతే ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దళపతి విజయ్కు సపోర్ట్గా నిలిచార�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో చీపురు ఊడ్చేసింది. అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టారు. ముచ్చటగా మూడోసారి
ప్రశాంత్ కిషోర్.. జేడీ(యూ) పార్టీ నుంచి బహిష్కరించబడిన నేత.. ఎన్నికల స్ట్రాటజిస్ట్గా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో బలమైన ప్రాంతీయ పార్టీతో సంబంధాలు… వాళ్లతో కలిసి జాతీయ స్థాయిలో ఓ ప్రత్యామ్నాయ కూటమి నిర్మాణం ఏర్పాటు చెయ్యడమే లక్ష్యం.. ఈ క్రమ�