Home » Prashant Kishore
Nara Lokesh : లోకేశ్, పీకే భేటీ వెనుక ఏదో వ్యూహం ఉందన్న ప్రచారం కూడా సాగుతోంది. రాబోయే రోజుల్లో పొలిటికల్ డెవలప్మెంట్స్ను బట్టి..పీకేతో లోకేశ్ భేటీ సారాంశమేంటో క్లారిటీ రానుంది.
ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ మధ్య సంబంధాలపై ప్రశ్నలను లేవనెత్తే వీడియోను బీజేపీ సోషల్ మీడియాలో పంచుకుంది. అందులో వారి సంబంధాన్ని సాధారణ సోదరుడు, సోదరి అని వర్ణించలేదు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఘననీయమైన స్థానాలు గెలుచుకుంది. ఆ రాష్ట్రంలో మొత్తం 80 స్థానాలు ఉండగా.. బీజేపీ 73 స్థానాలు గెలుచుకుంది. దీన్ని పీకే ప్రస్తావిస్తూ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాట
దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు కూటమి ఏర్పాటు చేయడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తున్న వేళ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఓడించాలంటే ఏం చేయాలన్న విషయంపై మాట్లాడారు.
ఫిబ్రవరి 14న ఈరోడ్లో జరిగిన కార్యక్రమంలో సీమన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆయన మీద కంగల్ పోలీస్ స్టేషనులో కేసు నమోదు అయింది. ఈ విషయమై ఈరోడ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శశి మోహన్ మాట్లాడుతూ ‘‘ఈ ప్రసంగం అనంతరం ఫిబ్రవరి 22, 2023న సీమాన్పై కేసు నమోదు అయి�
పీకే వ్యాఖ్యలపై తాజాగా నితీశ్ను మీడియా ప్రశ్నించింది. కాగా, నితీశ్ స్పందిస్తూ ‘‘అతడి (పీకే) గురించి అసలేమీ అడక్కండి. అతడు కేవలం పబ్లిసిటీ కోసం ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. అతడు మాట్లాడతాడా ఇంకేదైనా చేస్తాడా, చేసుకోనివ్వండి. అతడు వయసుల
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ చేపట్టిన యాత్రలో మెజారిటీ శాతం బీజేపీయేతర ప్రాంతాలే ఉన్నాయి. మధ్యప్రదేశ్, కర్ణాటక, హర్యానా, మహారాష్ట్రలు మినహా.. రాహుల్ పర్యటించే ఏ ప్రాంతంలో బీజేపీ అధికారంలో లేదు. పైగా.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాహుల�
గులాబీ బాస్ కేసీఆర్కు కొత్త టెన్షన్ మొదలైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తన ఎమ్మెల్యేల బృందం పనితీరుపై ప్రశాంత్ కిషోర్ టీమ్ అందిస్తున్న రిపోర్టులు కేసీఆర్ను కంగారుపెట్టిస్తున్నాయనే ప్రచారం ఆపార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. రాష్ట్�
హస్తానికి కు హ్యాండ్ ఇచ్చారు పీకే..దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు రిలాక్స్ అయ్యారు. మళ్లీ తమ తమ రాజకీయాల్లో బిజి బిజీ అయిపోయారు.
పీకే నో చెప్పడానికి ఆ రెండే కారణం!