-
Home » Prashant Kishore
Prashant Kishore
ఎన్టీఆర్ గురించి ప్రశాంత్ కిశోర్ కీలక కామెంట్స్.. భారత రాజకీయాల్లో అలా చేసింది ఆయనే..
Prashant kishore టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) గురించి ప్రశాంత్ కిశోర్
నవ్యాంధ్రకు నిధుల కోసం లోకేశ్ పరుగులు.. ఇటు ప్రభుత్వం.. అటు పార్టీలో చిన్నబాబు మార్క్.!
Nara Lokesh : లోకేశ్, పీకే భేటీ వెనుక ఏదో వ్యూహం ఉందన్న ప్రచారం కూడా సాగుతోంది. రాబోయే రోజుల్లో పొలిటికల్ డెవలప్మెంట్స్ను బట్టి..పీకేతో లోకేశ్ భేటీ సారాంశమేంటో క్లారిటీ రానుంది.
Bihar Politics: ఎన్డీయేలో చేరతారా, లేదంటే ఇండియాలోనా.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ కిశోర్
ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ మధ్య సంబంధాలపై ప్రశ్నలను లేవనెత్తే వీడియోను బీజేపీ సోషల్ మీడియాలో పంచుకుంది. అందులో వారి సంబంధాన్ని సాధారణ సోదరుడు, సోదరి అని వర్ణించలేదు.
Prashant Kishore: ఆ పొరపాటు చేయొద్దు.. కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై ప్రశాంత్ కిశోర్
2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఘననీయమైన స్థానాలు గెలుచుకుంది. ఆ రాష్ట్రంలో మొత్తం 80 స్థానాలు ఉండగా.. బీజేపీ 73 స్థానాలు గెలుచుకుంది. దీన్ని పీకే ప్రస్తావిస్తూ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాట
Lok Sabha elections-2024: ఇలాగైతే బీజేపీని వచ్చే ఎన్నికల్లోనూ ఓడించలేం: ప్రశాంత్ కిశోర్
దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు కూటమి ఏర్పాటు చేయడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తున్న వేళ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఓడించాలంటే ఏం చేయాలన్న విషయంపై మాట్లాడారు.
NTK leader Seeman: చల్లారుతున్న మంటపై పెట్రోల్ పోసిన ఎన్టీకే నేత.. హిందీ మాట్లాడే వారిని తమిళనాడు నుంచి వెల్లగొడతామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు
ఫిబ్రవరి 14న ఈరోడ్లో జరిగిన కార్యక్రమంలో సీమన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆయన మీద కంగల్ పోలీస్ స్టేషనులో కేసు నమోదు అయింది. ఈ విషయమై ఈరోడ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శశి మోహన్ మాట్లాడుతూ ‘‘ఈ ప్రసంగం అనంతరం ఫిబ్రవరి 22, 2023న సీమాన్పై కేసు నమోదు అయి�
Bihar: చిన్నవాడైనా చాలా గౌరవించాను, కానీ.. పీకే వ్యాఖ్యలపై మండిపడ్డ నితీశ్
పీకే వ్యాఖ్యలపై తాజాగా నితీశ్ను మీడియా ప్రశ్నించింది. కాగా, నితీశ్ స్పందిస్తూ ‘‘అతడి (పీకే) గురించి అసలేమీ అడక్కండి. అతడు కేవలం పబ్లిసిటీ కోసం ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. అతడు మాట్లాడతాడా ఇంకేదైనా చేస్తాడా, చేసుకోనివ్వండి. అతడు వయసుల
Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ పాదయాత్రపై ప్రశాంత్ కిశోర్ సెటైర్లు
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ చేపట్టిన యాత్రలో మెజారిటీ శాతం బీజేపీయేతర ప్రాంతాలే ఉన్నాయి. మధ్యప్రదేశ్, కర్ణాటక, హర్యానా, మహారాష్ట్రలు మినహా.. రాహుల్ పర్యటించే ఏ ప్రాంతంలో బీజేపీ అధికారంలో లేదు. పైగా.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాహుల�
Telangana Politics : కేసీఆర్ను టెన్షన్ పెట్టిస్తున్న పీకే..సర్వే రిపోర్టులతో గులాబీ బాస్ అలెర్ట్
గులాబీ బాస్ కేసీఆర్కు కొత్త టెన్షన్ మొదలైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తన ఎమ్మెల్యేల బృందం పనితీరుపై ప్రశాంత్ కిషోర్ టీమ్ అందిస్తున్న రిపోర్టులు కేసీఆర్ను కంగారుపెట్టిస్తున్నాయనే ప్రచారం ఆపార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. రాష్ట్�
prashant kishor : హస్తానికి హ్యాండ్ ఇచ్చిన పీకే..రిలాక్స్ అయిన టీ.కాంగ్రెస్
హస్తానికి కు హ్యాండ్ ఇచ్చారు పీకే..దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు రిలాక్స్ అయ్యారు. మళ్లీ తమ తమ రాజకీయాల్లో బిజి బిజీ అయిపోయారు.