Home » prayers
మియన్మార్ లో భూకంపం ధాటికి 1700 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముస్లిం మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ర్ణాటకలో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకుపోతోంది. కాంగ్రెస్ గెలుపు సాధించాలని ఆకాంక్షిస్తు కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షురాలు ప్రియాంకా గాంధీ సిమ్లాలోని జహు హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పూజలు చేసిన ఫోటోలు, వీడియోలు పూజలు చేసిన తరువాత �
మసీదులు ప్రార్థనలు చేసుకోవటానికి..నిరసన ప్రదర్శనల కోసం కాదు అంటూ ముస్లింలకు ఈద్గా ఇమామ్ మౌలానా ఖలీద్ కీలక సూచనలు చేశారు.
క్రిస్మస్ సందర్భంగా చర్చిలన్నీ అందంగా ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాల వెలుగుల్లో కనువిందు చేశాయి. రాత్రి సామూహికప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్ ట్రీలను అందంగా తయారు చేశారు.
ఇటు స్టార్ హీరోల సినిమాలే కాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో భారీ క్రేజ్ దక్కించుకున్న నయనతార ఇప్పుడు ఒకవైపు భారీ ప్రాజెక్టులతో పాటు మరో వైపు ప్రియుడు, దర్శకుడు విఘ్నేష్ తో..
కేరళ గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ శబరిమల అయ్యప్ప స్వామి మెట్లు ఎక్కారు. అక్కడ స్వామి వారిని దర్శించుకున్నారు.
Arasavalli Temple : రథసప్తమి సందర్భంగా భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తున్నాడు సూర్యభగవానుడు. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో రథసప్తమి వేడుకలు అర్థరాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదిత్యునికి తొలి పూజ, క్షీరాభిషేకం చేశారు విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి �
Telangana : Muslim woman vemulavada rajanna temple : వేములవాడ రాజన్న ఆలయంలో ఓ అరుదైన ఘటన జరిగింది. ఓ ముస్లిం మహిళ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంది. భక్తితో మొక్కులు చెల్లించుకుంది. స్వామివారి సన్నిధిలో అత్యంత భక్తి శ్రద్ధలతో మొక్కులు సమర్పించుకుంది. ఆమె కూడా ఓ కోడెదూడన
ఓ టీవీలో జరిగిన చర్చలో పాల్గొని ఇంటికి వచ్చిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి (53) కన్నుమూశారు. హాట్ హాట్ గా సాగిన చర్చ కారణంగా..ఆయన తీవ్ర వత్తిడికి లోనై చనిపోయారనే ప్రచారం జరుగుతోంది. యశోద ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించారని �