-
Home » prayers
prayers
ఏసు ప్రభువు వచ్చి బతికిస్తాడని.. నాలుగు రోజులుగా ఇంట్లోనే మృతదేహం.. దుర్వాసన రావడంతో..
February 17, 2026 / 08:38 AM ISTHyderabad : హైదరాబాద్ నగరం పరిధిలోని కూకట్పల్లి ప్రాంతంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. చనిపోయి నాలుగు రోజులైనా మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకొని ప్రార్థనలు జరిపింది ఓ కుటుంబం.
మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న విరాట్ కోహ్లీ, ఇతర టీమిండియా క్రికెటర్లు.. వీడియో వైరల్
January 17, 2026 / 12:07 PM ISTMahakaleshwar Temple : టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, ఇతర క్రికెటర్లు ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడిని దర్శించుకున్నారు.
మియన్మార్ లో భూకంపం బీభత్సం.. ప్రార్థనలు చేస్తూ 700 మందికి పైగా ముస్లింలు మృతి..!
March 31, 2025 / 09:17 PM ISTమియన్మార్ లో భూకంపం ధాటికి 1700 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు.
వేంకటేశ్వర స్వామికి ముస్లిం మహిళలు ప్రత్యేక పూజలు
March 30, 2025 / 02:31 PM ISTఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముస్లిం మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Priyanka Gandhi Vadra : సిమ్లా జహు హనుమాన్ దేవాలయంలో ప్రియాంకా గాంధీ ప్రత్యేక పూజలు
May 13, 2023 / 10:21 AM ISTర్ణాటకలో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకుపోతోంది. కాంగ్రెస్ గెలుపు సాధించాలని ఆకాంక్షిస్తు కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షురాలు ప్రియాంకా గాంధీ సిమ్లాలోని జహు హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పూజలు చేసిన ఫోటోలు, వీడియోలు పూజలు…
Eidgah Imam : మసీదులు ప్రార్థనలు చేసుకోవటానికి..నిరసన ప్రదర్శనల కోసం కాదు : ఈద్గా ఇమామ్
July 12, 2022 / 12:44 PM ISTమసీదులు ప్రార్థనలు చేసుకోవటానికి..నిరసన ప్రదర్శనల కోసం కాదు అంటూ ముస్లింలకు ఈద్గా ఇమామ్ మౌలానా ఖలీద్ కీలక సూచనలు చేశారు.
Christmas : దేశవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు
December 25, 2021 / 07:18 AM ISTక్రిస్మస్ సందర్భంగా చర్చిలన్నీ అందంగా ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాల వెలుగుల్లో కనువిందు చేశాయి. రాత్రి సామూహికప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్ ట్రీలను అందంగా తయారు చేశారు.
Nayanthara: ప్రియుడితో తిరుమలలో నయన్.. పెళ్లి పీటలెక్కుతారా?
September 27, 2021 / 01:37 PM ISTఇటు స్టార్ హీరోల సినిమాలే కాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో భారీ క్రేజ్ దక్కించుకున్న నయనతార ఇప్పుడు ఒకవైపు భారీ ప్రాజెక్టులతో పాటు మరో వైపు ప్రియుడు, దర్శకుడు విఘ్నేష్ తో..
Sabarimala : ఇరుముడి కట్టుకొని, అయ్యప్పను దర్శించుకున్న గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్
April 12, 2021 / 02:08 PM ISTకేరళ గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ శబరిమల అయ్యప్ప స్వామి మెట్లు ఎక్కారు. అక్కడ స్వామి వారిని దర్శించుకున్నారు.
రథసప్తమి వేడుకలు, అరసవిల్లి..నిజరూపంలో దర్శనమిస్తున్న సూర్యభగవానుడు
February 19, 2021 / 06:32 AM ISTArasavalli Temple : రథసప్తమి సందర్భంగా భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తున్నాడు సూర్యభగవానుడు. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో రథసప్తమి వేడుకలు అర్థరాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదిత్యునికి తొలి పూజ, క్షీరాభిషేకం చేశారు విశాఖ శ్రీ శారదాపీఠం…