-
Home » prayers
prayers
ఏసు ప్రభువు వచ్చి బతికిస్తాడని.. నాలుగు రోజులుగా ఇంట్లోనే మృతదేహం.. దుర్వాసన రావడంతో..
Hyderabad : హైదరాబాద్ నగరం పరిధిలోని కూకట్పల్లి ప్రాంతంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. చనిపోయి నాలుగు రోజులైనా మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకొని ప్రార్థనలు జరిపింది ఓ కుటుంబం.
మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న విరాట్ కోహ్లీ, ఇతర టీమిండియా క్రికెటర్లు.. వీడియో వైరల్
Mahakaleshwar Temple : టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, ఇతర క్రికెటర్లు ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడిని దర్శించుకున్నారు.
మియన్మార్ లో భూకంపం బీభత్సం.. ప్రార్థనలు చేస్తూ 700 మందికి పైగా ముస్లింలు మృతి..!
మియన్మార్ లో భూకంపం ధాటికి 1700 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు.
వేంకటేశ్వర స్వామికి ముస్లిం మహిళలు ప్రత్యేక పూజలు
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముస్లిం మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Priyanka Gandhi Vadra : సిమ్లా జహు హనుమాన్ దేవాలయంలో ప్రియాంకా గాంధీ ప్రత్యేక పూజలు
ర్ణాటకలో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకుపోతోంది. కాంగ్రెస్ గెలుపు సాధించాలని ఆకాంక్షిస్తు కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షురాలు ప్రియాంకా గాంధీ సిమ్లాలోని జహు హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పూజలు చేసిన ఫోటోలు, వీడియోలు పూజలు చేసిన తరువాత �
Eidgah Imam : మసీదులు ప్రార్థనలు చేసుకోవటానికి..నిరసన ప్రదర్శనల కోసం కాదు : ఈద్గా ఇమామ్
మసీదులు ప్రార్థనలు చేసుకోవటానికి..నిరసన ప్రదర్శనల కోసం కాదు అంటూ ముస్లింలకు ఈద్గా ఇమామ్ మౌలానా ఖలీద్ కీలక సూచనలు చేశారు.
Christmas : దేశవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు
క్రిస్మస్ సందర్భంగా చర్చిలన్నీ అందంగా ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాల వెలుగుల్లో కనువిందు చేశాయి. రాత్రి సామూహికప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్ ట్రీలను అందంగా తయారు చేశారు.
Nayanthara: ప్రియుడితో తిరుమలలో నయన్.. పెళ్లి పీటలెక్కుతారా?
ఇటు స్టార్ హీరోల సినిమాలే కాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో భారీ క్రేజ్ దక్కించుకున్న నయనతార ఇప్పుడు ఒకవైపు భారీ ప్రాజెక్టులతో పాటు మరో వైపు ప్రియుడు, దర్శకుడు విఘ్నేష్ తో..
Sabarimala : ఇరుముడి కట్టుకొని, అయ్యప్పను దర్శించుకున్న గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్
కేరళ గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ శబరిమల అయ్యప్ప స్వామి మెట్లు ఎక్కారు. అక్కడ స్వామి వారిని దర్శించుకున్నారు.
రథసప్తమి వేడుకలు, అరసవిల్లి..నిజరూపంలో దర్శనమిస్తున్న సూర్యభగవానుడు
Arasavalli Temple : రథసప్తమి సందర్భంగా భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తున్నాడు సూర్యభగవానుడు. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో రథసప్తమి వేడుకలు అర్థరాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదిత్యునికి తొలి పూజ, క్షీరాభిషేకం చేశారు విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి �