prayers

    4నెలల తర్వాత తెరుచుకున్న శ్రీనగర్ జామియా మసీదు

    December 18, 2019 / 03:17 PM IST

    శ్రీనగర్ లోని చారిత్రాత్మక జామియా మసీదు బుధవారం తెరుచుకుంది. ఆగస్ట్‌ 5వ తేదీన జమ్ము కాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించిన  తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా మసీదును మూసివేశారు. మసీదు లోకి ప్రవేశించే అన్ని ద్వారాల వద్ద వద

    రామజన్మభూమిలోనే రామాలయం : అయోధ్య తీర్పులో కీలక అంశాలు ఇవే

    November 9, 2019 / 12:03 PM IST

    యావత్ భారతం దశాబ్దాలుగా ఎదురుచూసిన అయోధ్య తీర్పును నవంబర్ 9,2019 శనివారం సుప్రీంకోర్టు వెలువరించిన విషయం తెలిసిందే. అయోధ్యలోని  రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై సీజేఐ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసం �

    మహాకాల్ ఆలయంలో ప్రియాంక పూజలు

    May 13, 2019 / 09:45 AM IST

    మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిన్ లోని మహాకాలేశ్వర్ ఆలయంలో సోమవారం(మే-13,2019) కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పూజలు నిర్వహించారు.ప్రియాంక వెంట సీఎం కమల్ నీథ్ కూడా ఉన్నారు.  ప్రియాంక మహాకాలేశ్వర్ ఆలయంలో పూజలు నిర్వహించడంపై స్పందించిన మధ్యప్ర

    అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్న కేసీఆర్

    May 6, 2019 / 12:57 PM IST

    కేరళ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇవాళ(మే-6,2019) సాయంత్రం తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామిని దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సీఎం కేసీఆర్‌కు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీ�

    ప్రజలు ఫూల్స్ కాదు…మోడీ విమర్శలకు ప్రియాంక కౌంటర్

    March 20, 2019 / 04:03 PM IST

    ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంకా గాంధీ చేపట్టిన గంగాయాత్ర బుధవారం(మార్చి-20,2019) ముగిసింది.140 కిలోమీటర్ల పాటు ఆమె పడవలో ప్రయాణించారు.ప్రయాగ్ రాజ్ లో పూజల అనంతరం ప్రారంభమై మూడు రోజులపాటు గంగా పరీవాహక ప్రాంతాల ప్రజలతో ముచ్చటిస్తూ వారణాశి వరకు యాత్ర క�

    దేశం చూపు సరిహద్దులపైనే : వాఘా బోర్డర్ లో ఉత్కంఠ

    March 1, 2019 / 06:54 AM IST

    భారత పైలట్ అభినందన్ రాక కోసం యావత్ భారత్ ఎదురుచూస్తుంది. దేశమంతా ఉప్పొంగే మనసుతో అభినందన్ కు స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. మార్చి 1,2019 శుక్రవారం మధ్యాహ్నం అభినందన్ ను భారత్ కు అప్పగించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రక్రియను పాక్ ప్రారంభించిం�

    కుంభమేళాలో పాల్గొన్న మోడీ : కార్మికుల పాదాలు కడిగాడు

    February 24, 2019 / 11:19 AM IST

    ఆదివారం(ఫిబ్రవరి-24,2019) ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో  ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాకంగా నిర్వహిస్తున్న కుంభమేళాలో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొన్నారు. పవిత్ర త్రివేణి సంగం ఘాట్ లో పుణ్యమాచరించిన తర్వాత హారతి ఇచ్చారు.అక్కడ నిర్వహిం�

    ట్రెండింగ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇవే.. 

    January 1, 2019 / 10:29 AM IST

    ప్రపంచంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అందరూ జరుపుకుంటారు. అందులో వింత ఏముంది అనుకుంటున్నారా? అందరిలా జరుపుకోవడం కాదూ.. ఇక్కడ.. డిపరెంట్ గా సెలబ్రేట్ చేసుకోవడమే విశేషం.

10TV Telugu News