-
Home » precious metals
precious metals
రూ.2 లక్షల మార్కును దాటడానికి సిద్ధమవుతున్న తులం బంగారం ధర.. ఎందుకింతగా పెరుగుతోందంటే?
ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు 2022 నుంచి బంగారం కొనుగోళ్లను గణనీయంగా పెంచాయి.
గ్లోబల్ మార్కెట్లో ధనాధనా దూసుకెళ్లిన బంగారం ధర.. ఎన్నడూలేనంత పెరిగి..
చరిత్రలో మొట్టమొదటిసారి ఔన్స్(28.35 గ్రాములు)కు $5,000 (రూ.4,58,130) దాటింది.
బంగారం, వెండి ధరలకు కళ్లెం వేస్తారా? కేంద్ర బడ్జెట్లో ఏం జరగనుంది?
ఎస్ఈపీఏ తర్వాత కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల నుంచి బులియన్ను తప్పించాలని, రాబోయే వాణిజ్య ఒప్పందాల్లో కూడా బంగారం, వెండిని తక్కువ సుంకాల విధానాల నుంచి మినహాయించాలని పరిశ్రమ ఆశిస్తోందని సమిత్ గుహా చెప్పారు.
2026లో బంగారంపై పెట్టుబడి పెడితే మీపై డబ్బుల వర్షం కురుస్తుందా? లేదంటే వెండిపైనా..?
ఇప్పటికే వీటిపై పెట్టుబడి పెట్టిన వారు తమ పెట్టుబడిని విక్రయించకుండా కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. కొత్త పెట్టుబడిదారులు పెద్ద మొత్తాలకంటే చిన్న సిస్టమాటిక్ కొనుగోళ్ల ద్వారా ప్రవేశించాలని చెబుతున్నారు.
లక్షన్నరకు పొయ్యెటట్టే ఉన్నదట కనకం
లక్షన్నరకు పొయ్యెటట్టే ఉన్నదట కనకం
రూ.2 లక్షల మార్కును దాటిన వెండి ధర.. అవుట్లుక్ ఎలా ఉంది? బంగారం కంటే వెండిలో పెట్టుబడికి ఆసక్తి..
వెండి ధర మరింత పెరుగుతుందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
‘కేజీఎఫ్’ను మించి.. పాకిస్తాన్లో రూ.80వేల కోట్ల బంగారం.. ఇకనైనా దశ తిరుగుతుందా?
Pakistan Gold : పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లోని అటాక్లో భారీగా బంగారు నిల్వలు బయటపడ్డాయి. ఈ బంగారం విలువ 80వేల కోట్ల రూపాయలు. ఇప్పుడు పాకిస్తాన్ ఈ బంగారాన్ని వెలికితీసేందుకు సన్నాహాలు చేస్తోంది.