-
Home » pregnant woman
pregnant woman
మేడిపల్లి స్వాతి హత్య కేసులో సంచలన విషయాలు.. తల పడేయడానికి ఇటుకలు.. కాళ్లు పడేయడాని పది కిలోల రాయి.. వింటుంటేనే..
Medipally Swathi Case : స్వాతిని హత్య చేసిన తర్వాత ముందుగానే కొనుగోలు చేసి ఉంచిన హాక్సా బ్లేడ్తో ఆమె శరీర భాగాలను నిందితుడు వేరు చేశాడు
హైదరాబాద్లో గర్భిణి హత్య కేసు: అందుకే చంపేశాడు.. కాళ్లు ఒకసారి.. చేతులు ఒకసారి.. తల ఒకసారి.. ఇలా మూడు సార్లు..
రెండో సారి కూడా గర్భం తీయించుకోవాలని పట్టుబట్టాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు పెరిగాయి.
దారుణం.. గర్భిణీపై పైశాచికులు లైంగికదాడి చేసి.. రైల్లోంచి తోసేశారు..
రైలులో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది.
గర్భిణీ మహిళలు గణపతి పూజ చేసుకోవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి..
గర్భిణీ మహిళలు గణపతి పూజ చేసుకోవచ్చా.. గణపతి పూజలో పాల్గొనవచ్చా.. అనే విషయంపై అనేకమందిలో సందేహాలు ఉన్నాయి.
జనవరి 22న పిల్లల్ని కంటారట.. కొత్త వ్యాపారాలకూ అదే రోజు ముహూర్తం.. ఆ రోజు ప్రత్యేకత ఏంటి?
జనవరి 22వ తేదీ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈరోజు తమకు బిడ్డ పుట్టాలని దేశ వ్యాప్తంగా ఉన్న గర్భిణీలు కోరుకుంటున్నారు. కొత్త వ్యాపారస్తులు అదే రోజు తమ వ్యాపారం ప్రారంభిస్తున్నారు. ఈ తేదీ ప్రత్యేకత ఏంటి?
Sangareddy : టెట్ పరీక్ష రాయడానికి వెళ్లి గర్భిణీ మృతి
పరీక్షా సమయం దగ్గరపడుతున్న ఆత్రుతతో గేట్ వద్ద నుంచి పరీక్ష హాల్ వరకు అతి వేగంగా వెళ్లారు. తనకు కేటాయించిన కుర్చీపై కూర్చుకున్న కొద్ది సేపటికే ఆమె తీవ్ అస్వస్థతకు గురయ్యారు.
Twin Bananas : జంట అరటిపండ్లు తింటే కవలపిల్లలు పుడతారా..? వెరీ ఇంట్రస్టింగ్..!
జంట అరటిపండ్లు తింటే కవలపిల్లలు పుడతారా..? ఇది కేవలం నమ్మకమేనా..? నిజమా..? పెద్దలు పెళ్లికాని ఆడపిల్లలను, గర్భిణులకు జంట అరటిపండ్లు తినవద్దని ఎందుకు చెబుతారు..?
Delhi : డీజే సౌండ్ తగ్గించమని కోరిన గర్భిణిపై కాల్పులు జరిపిన యువకుడు .. గర్భస్రావం కావటంతో పరిస్థితి విషమం
డీజే సౌండ్ తగ్గించమన్న గర్భిణిపై కాల్పులు జరిపాడు ఓ యువకుడు. దీంతో ఆమెకు గర్భస్రావం అయిన ఘటన వెలుగులోకి వచ్చింది.
Thugs Attacked Pregnant Woman : ఉత్తరప్రదేశ్ లో దారుణం.. ఎనిమిది నెలల గర్భిణీపై దుండగులు దాడి
ఉత్తరప్రదేశ్ లోని జలౌన్ లో దారుణం జరిగింది. నిండు గర్భిణీపై దుండుగులు దాడికి పాల్పడ్డారు. ఎనిమిది నెలల గర్బిణీతోపాటు అతని భర్తపై తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడిలో గర్బిణీతోపాటు ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు.
Dalits Tortured: అప్పు తీర్చలేదని 16 మంది దళితుల్ని బంధించిన యజమాని.. .. బిడ్డను కోల్పోయిన గర్భిణి
తీసుకున్న అప్పు చెల్లించలేదని ఒక యజమాని తన దగ్గర పని చేసే కూలీలపై అమానుషానికి పాల్పడ్డాడు. 16 మంది దళితుల్ని ఒకే గదిలో బంధించి తాళం వేశాడు. దాదాపు 15 రోజులు చిత్ర హింసకు పాల్పడ్డాడు.