Home » president Droupadi Murmu
బీజేపీ సీనియర్ నేత,మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ,రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘనంగా నివాళులు అర్పించారు. ఢిల్లీలోని రాష్ట్రీయ స్మృతి స్థల్ సమీపంలో నిర్మించిన సదైవ్ అటల్ను సందర్శించి నివాళులర్పించ
బొల్లారంలో వివిధ పార్టీల నేతలకు రాష్ట్రపతి ముర్ము ఆతిథ్యం
రాష్ట్రపతికి ఘన స్వాగతం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు రానున్నారు.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఆయన పేరుతో రూ. 100 నాణేన్ని ముద్రించింది. ఆగస్టు 28న రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో..
ప్రేమ జంట సీమా హైదర్, సచిన్ మీనాలిద్దరూ శనివారం అస్వస్థతకు గురయ్యారు. పాకిస్థాన్ దేశం నుంచి ప్రేమికుడి కోసం సరిహద్దులు దాటి వచ్చిన సీమా హైదర్ బాగోతంపై ఉత్తరప్రదేశ్ యాంటి టెర్రిరస్ట్ స్క్వాడ్, ఇంటెలిజెన్స్ బ్యూరోలు దర్యాప్తు సాగిస్తున్నా�
నరేంద్రమోదీ సభకు నాకు ఆహ్వానం లేదు. మోదీ ఈ సభ సందర్భంగా నాకు అవమానం జరిగింది.కేసీఆర్ పాలనలో అవినీతి జరిగిందని మోదీ అంటున్నారు..ఆరోపణలు చేయటమే కాదు దీన్ని సుమోటోగా తీసుకుని చర్యలు తీసుకోవాలి.
గత ఏప్రిల్ నెలలో సుఖాయ్ జెట్లో ప్రయనించాను. దాదాపు 30 నిమిషాల పాటు ఆ జెట్లో విహరించి పలు ప్రదేశాలను వీక్షించాను. ఆ సమయం నేను చాలా గొప్ప అనుభూతి పొందాను అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పాటు హైదరాబాదులో పర్యటించనున్నారు. దీంతో నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుఖోయ్ 30 MKI యుద్ధ విమానంలో ప్రయాణించారు. సముద్రమట్టానికి దాదాపు రెండు కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించిన ఈ విమానం గంటకు 800 కిలోమీటర్ల వేగంగా ఎగిరింది.