Home » PRESIDENT RAM NATH KOVIND
బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ చేతుల మీదుగా పద్మవిభూషన్ అవార్డు అందుకున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో ఆ పార్టీ నేతల బృందం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసింది. 8 పేజీల లేఖను ఆధారాలతో సహా రాష్ట్రపతికి టీడీపీ బృందం అందజేసింది.
రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు.. పలువురు ప్రముఖులకు ఆహ్వానం
ఈ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి రావాలంటూ.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలకు ఆహ్వాన పత్రికలు అందజేశారు చిన్నజీయర్ స్వామి.
టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టుకు ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ లు అభినందనలు తెలిపారు. భారత హాకీ జట్టును చూసి దేశం గర్విస్తోందని అభినందిస్తూ ప్రశంసించారు. భారత హాకీ జట్టు 41 సంవత్సరాల తర్వాత దేశానికి
రాష్ట్రపతి రైలులో సొంతూరికి వెళ్లారు. దేశ అధ్యక్షుడిగా పదవిలోకి అడుగుపెట్టిన తర్వాత రామ్నాథ్ కోవింద్.. రాష్ట్రపతి హోదాలో తన జీతం, కట్టింగ్ల గురించి మాట్లాడడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
నాటి ప్రధాని ఇందిరగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించిన రోజే కేంద్రానికి షాకిచ్చేలా రైతులు ఉక్కుపిడికిలి బిగించారు. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతు సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. జూన్ 26న రైతులు దేశవ్యాప్తంగా �
World’s Biggest Cricket Ground : సబర్మతి నది తీరాన భారత క్రికెట్ అభిమానులు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లారు. కొత్తగా పునర్నిర్మించిన సర్దార్ పటేల్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టులో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ మైదానంగా వా�
Center has written to the farmers’ associations : రైతు సంఘాల నేతలు (farmer unions) చర్చలకు రావాలని మరోసారి కోరింది కేంద్రం. చర్చలకు ఆహ్వానిస్తూ..కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్ (Joint Secretary of Ministry of Agriculture, Vivek Agarwal) లేఖ రాశారు. రైతులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపేందుకు సిద్
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. కరోనా సోకిన బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ను కలిసిన బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్, రాష్ట్రపతిని కూడా