Home » Prime Minister Modi
ప్రధాని మోడీకి జనసేన అధినేత పవన్కల్యాణ్ ఐదు పేజీల లేఖ అందజేశారు. ఈ లేఖలో ఏముంది? మోడీతో పవన్ భేటీలో ఏం చర్చించారు? వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించా? లేక ప్రస్తుతం ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీరుపైనా పవన్ ఫిర్యాదు చేశారా? వంటి అంశాలు పెను ఆసక్తిక
తెలంగాణలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ బేగంపేటలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడేతూ..తెలంగాణ ప్రజలకు మాట ఇస్తున్నా.. అవినీతి చేసేవారిని వదిలి పెట్టను..అవినీతిపరులంతా ఒక్కటయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. దోచుకున్న వాళ్లను విడిచిపెట్టే ప్రసక్తే ల�
ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనపై ఏపీ ప్రజలు గంపెడు ఆశ పెట్టుకున్నారు.విభజన హామీల గురించి భరోసా ఇస్తారని..రైల్వే జోన్ గురించి చెబుతారని ఆశించారు. కానీ అవేవీ లేవు. ప్రధాని విశాఖ పర్యటనలో రైల్వే జోన్ ప్రస్తావన లేదు..స్టీల్ ప్లాంట్ ఊసే లేదు..క�
పాట్నాలో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీని లక్ష్యంగా చేసుకుని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) మారణాయుధాలు, పేలుడు పదార్థాల సేకరణలో నిమగ్నమైందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) పేర్కొంది. కేరళలో గురువారం అరెస్టయిన పీఎఫ్ఐ సభ్యుడు షఫీక్ పాయ�
ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జగన్ భేటీ ముగిసింది. ఏపీ విభజన హామీలు, ఏపీ అభివృద్ధికి సహకరించాలని జగన్ ప్రధానికి కోరారు. పెండింగ్ అంశాలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై మోడీతో జగన్ చర్చించారు.
అఖండ భారతావని 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. మహానుభావుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ.. మనసు నిండా దేశభక్తితో పొంగిపోయింది. ఎర్రకోట మీద జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ.. రాబోయే 25 ఏళ్ల ఉండాలో.. ఎలా ఉంటే అభివృద్ధి చెందిన ద�
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ సమావేశం (NITI Aayog Meeting) జరిగింది. ఈ సమావేశంను బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే బీహార్ సీఎం నితీష్ కుమార్ సైతం �
ప్రభుత్వ పనులను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ప్రతిపక్షాలు దేశ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించారు. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పసల కృష్ణభారతికి మోదీ పాదాభివందనం చేసి ఆ�
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీ(PM Modi) పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. రాత్రికి నోవాటెల్ లో మోదీ బస చేయనున్నారు.