Home » Prime Minister Modi
కరెంట్ సంస్కరణల పేరుతో మోదీ ప్రభుత్వం రాష్ట్రాల మెడపై కత్తి పెడుతుందన్నారు. రైతులకు సబ్సిడీ ఇవ్వొద్దని ఒత్తిడి తెస్తోందని చెప్పారు. మోటార్లకు మీటర్లు పెట్టే ప్రస్తక్తే లేదన్నారు.
ప్రధాని మోదీపై లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. లోక్ సభ జనరల్ సెక్రటరీకి నోటీసు అందించారు. పార్లమెంట్ ను అగౌరవపరచడం బాధాకరమని అన్నారు.
216 అడుగుల శ్రీరామానుజ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. సమతామూర్తి విగ్రహాన్ని లోకార్పణం చేశారు. శ్రీరామానుజాచార్యుల విగ్రహానికి మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రూపొందిన 216 అడుగుల భగవద్రామానుజాచార్యుల మహా విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించి, జాతికి అంకింతం చేశారు. ముచ్చింతల్ ఆశ్రమానికి చేరుకున్న మోదీ... అనంతరం యాగశాలకు చేరుకున్నారు.
విశ్వానికి మానవతా సందేశాన్ని అందించిన మహనీయులైన శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు.
ఇక్రిశాట్ లో కొత్త వంగడాలను ప్రధాని మోదీ పరిశీలించారు. ఇక్రిశాట్ లో ఫొటో గ్యాలరీలు, స్టాళ్లను పరిశీలించారు. ఫొటో ఎగ్జిబిషన్ సందర్శించారు.
సాయంత్రం ఏడు గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహాన్ని లోకార్పణం చేస్తారు.
ఎవరిని మోసం చేయడానికి ఇలా చెబుతారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రాల కన్సెంట్ తీసుకున్నావా?.. మాతో మాట్లాడారా? అని అడిగారు.
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఫిబ్రవరి 5న భగవత్ శ్రీరామానుజాచార్యుల వారి 216 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
దేశంలో నూతన ఆవిష్కరణలను నడపడం ద్వారా స్టార్టప్లు జాతీయ అవసరాలకు ఎలా దోహదపడతాయో అర్థం చేసుకునేందుకు ఈ భేటీ లక్ష్యమని ప్రధాని కార్యాలయం వెల్లడించింది.