Home » Prime Minister Modi
ఐదేళ్లు గడిచినా రైతుల ఆదాయం రెట్టింపు అయ్యే పరిస్థితి కనిపించడం లేదని లేఖలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఎరువుల ధరలు 50 నుంచి 100 శాతం పెరిగాయన్నారు.
థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రధాని మోదీ పలు కీలక సూచనలు చేయనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన సాయంత్రం 4.30 గంటలకు కోవిడ్-19 సమీక్ష సమావేశం జరగనుంది.
ప్రధాని నరేంద్రమోదీ పంజాబ్ పర్యటనలో భాగంగా తలెత్తిన భద్రతా లోపంపై దేశంలోని వివిధ పార్టీలకు చెందిన నేతలతో పాటు, పలువురు ప్రముఖులు స్పందించారు.
కరోనా సమయంలో వైద్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించారని పేర్కొన్నారు. వైద్యులపై పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండించారు. డాక్టర్ల డిమాండ్లను ప్రధాని మోదీ అంగీకరించాలన్నారు.
లఖ్పాత్ సాహిబ్ గురుద్వారాలో.. గురునానక్ చెక్క పాదరక్షలు, ఊయల ఉన్నాయి. దీంతో సిక్కులు లఖ్పత్ సాహిత్ గురుద్వారాను పరమ పవిత్రంగా భావిస్తారు.
ఉపాసన కామినేని.. మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య, అపోలో హాస్పటిల్స్ చైర్ పర్సన్ గానే కాకుండా ఉపాసన అంతకు మించి మరెన్నో కార్యక్రమాలతో పేరు తెచ్చుకుంది.
సామాజిక ఆర్థికాభివృద్ధిలో ఇంధన రంగం చాలా కీలక పాత్ర పోషిస్తుందన్నారు సీఎం జగన్. గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు పెరిగి భవిష్యత్తు తరాలకు ముప్పు వాటిల్లుతోందన్నారు.
వారణాసిలో ప్రధాని మోదీ రెండో రోజు పర్యటన
పార్లమెంట్కు వేళాయె..!
వారసత్వ రాజకీయాలపై మోదీ ఫైర్