అఖండ భారతావని 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. మహానుభావుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ.. మనసు నిండా దేశభక్తితో పొంగిపోయింది. ఎర్రకోట మీద జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ.. రాబోయే 25 ఏళ్ల ఉండాలో.. ఎలా ఉంటే అభివృద్ధి చెందిన ద�
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ సమావేశం (NITI Aayog Meeting) జరిగింది. ఈ సమావేశంను బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే బీహార్ సీఎం నితీష్ కుమార్ సైతం �
ప్రభుత్వ పనులను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ప్రతిపక్షాలు దేశ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించారు. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పసల కృష్ణభారతికి మోదీ పాదాభివందనం చేసి ఆ�
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీ(PM Modi) పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. రాత్రికి నోవాటెల్ లో మోదీ బస చేయనున్నారు.
అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రతీయేటా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. మూడు విడతల్లో ఒక్కో విడతకు రూ.2వేలు చొప్పున ఏడాదికి రూ.6వేలు కేంద్రం అందిస్తుంది. ఇప్పటికే కేంద్�
బీజేపీ అధినాయకత్వం తెలంగాణపై ఫోకస్ పెట్టిందా? బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కాబోతోందా? ప్రధాని మోదీ సహా కేబినెట్ అంతా ఇక్కడకు తరలిరానుందా? రానున్న రెండు నెలల్లో రాష్ట్రంలో ఏం జరగబోతోంది? టీ బీజేపీ చీఫ్ ఢిల్లీలో చేస్తు�
కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఎమోషనల్ అయ్యారు. నా తండ్రి మరణం నన్ను ఎంతో వేదనకు గురిచేసిందని, అయినప్పటికీ ఆ ఘటన నా జీవితంలో ఎంతో జీవిత అనుభవాలను నేర్పించిందని అన్నారు. బ్రిటన్ లోని యూనివర్శిటీ ఆఫ్ క్రేం బ్రిడ్జ్ లో ఏర్పాటు చేసిన ఓ ముఖాముఖి
ఈ పర్యటనలో ప్రధాని మోదీ జపాన్ వ్యాపారవేత్తలతో భేటీ అవుతారు. భారత్లో పెట్టుబడులపై చర్చిస్తారు. జపాన్లోని భారతీయ సంతతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ప్రధాని మోడీతో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ భేటీ అయ్యారు. గవర్నర్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.