Prime Minister Modi

    Narendra Modi: కేంద్ర మంత్రులతో ప్రధాని మోడీ భేటీ

    June 20, 2021 / 04:46 PM IST

    ప్రధాని నరేంద్ర మోడీ ఈ మధ్య కేంద్ర మంత్రులతో వరస సమావేశాలు నిర్వహించడం ఆసక్తిగా మారింది. ఆదివారం మంత్రులతో ప్రధాని తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజనాధ్ సింగ్, ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన

    PM Modi: ఈనెల 20న జిల్లా అధికారులతో ప్రధాని సమావేశం.. ఏం చెప్పనున్నారో?

    May 13, 2021 / 02:12 PM IST

    దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రంగా మారింది. వైరస్ వ్యాప్తికి తోడు టీకాలు, మందుల కొరత మన దేశాన్ని వేధిస్తుంది. సెకండ్ వేవ్ ఉంటుందని నిపుణులు హెచ్చరించినా అటు ప్రభుత్వాలు కానీ.. ప్రజలు కానీ పెద్దగా పట్టించుకోకపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగ

    covid vaccine : రాష్ట్రానికి మరిన్ని వ్యాక్సిన్ డోసులు పంపాలని ప్రధాని మోడీకి సీఎం జగన్‌ లేఖ

    April 16, 2021 / 05:45 PM IST

    కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నందున.. దాన్ని అరికట్టేందుకు రాష్ట్రానికి మరిన్ని వ్యాక్సిన్లు పంపాలంటూ సీఎం జగన్‌.. ప్రధాని మోడీకి లేఖ రాశారు. రాష్ట్రానికి మరో 60 లక్షల డోసులు పంపాలని లేఖలో కోరారు.

    విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దంటూ ప్రధానికి సీఎం జగన్ లేఖ

    March 9, 2021 / 12:47 PM IST

    విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అంశంపై ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ తప్పదంటూ నిన్న లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీ�

    అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరిస్తాం : ప్రధాని మోడీ

    February 25, 2021 / 07:08 AM IST

    PM Modi clarity on privatization : ప్రైవేటీకరణపై ప్రధాని మోడీ క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. వారసత్వంగా వస్తున్నాయని చెప్పి.. నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను నడపలేమని తేల్చిచెప్పారు. నాలుగు వ్యూహాత్మక రంగాలు మిన

    కర్నాటకలోని క్వారీలో పేలుడు.. ఆరుగురు మృతి

    February 23, 2021 / 11:29 AM IST

    quarry blast in Karnataka : కర్నాటకలో ఓ క్వారీలో జరిగిన పేలుడులో ఆరుగురు చనిపోయారు. చిక్‌బల్లాపూర్‌లోని హిరెనగవల్లిలో ఈ పేలుడు సంభవించింది. క్వారీలో అక్రమంగా నిల్వ ఉంచిన జిలెటిన్ స్టిక్స్‌ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పేలుడు ఘటనపై కర్నాటక ముఖ్యమంత్ర�

    అరకు ప్రమాద ఘటనపై ప్రధాని, గవర్నర్, సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి

    February 13, 2021 / 08:03 AM IST

    Araku valley bus accident : విశాఖపట్నం డముకు ఘాట్‌ రోడ్డులో రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. బస్సు అరకు లోయలో పడిపోవడంతో నలుగురు పర్యాటకులు మృతి చెందగా.. 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో నలుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ, రా�

    రిపబ్లిక్ పరేడ్ లో మన సత్తా

    January 26, 2021 / 01:10 PM IST

    Republic Day Celebrations Nationwide | దేశవ్యాప్తంగా 72వ గణతంత్ర దినోవత్స వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజ్ ఫథ్‌లో గణతంత్ర వేడుకల సందర్భంగా జాతీయ జెండాను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. త్రివిద దళాల గౌరవ వందనాన్ని కోవింద్ స్వీకరించారు. గణతంత్ర వేడుకలక�

    ప్రధానితో ముచ్చటించిన దుర్గ ఎవరంటే..

    January 1, 2021 / 02:10 PM IST

    woman Durga talks to PM Modi in a video conference : ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద విశాఖపట్నం గాజువాకలో దుర్గ దంపతులు నిర్మించుకున్న ఇల్లు.. ప్రధాని మోడీ దృష్టికి ఆకర్షించింది. పది మంది మెచ్చుకునేలా ఆమె నిర్మించుకున్న ఇల్లు దేశానికి ఆదర్శంగా.. రాష్ట్రానికి గర్వకారణం

    దేశంలోనే ఫస్ట్ : డ్రైవర్‌లెస్‌ ట్రైన్‌

    December 26, 2020 / 09:22 PM IST

    PM Modi will inaugurate driverless metro train : భారత్ లో డ్రైవర్‌లెస్‌ మెట్రో ట్రైన్‌ పట్టాలెక్కనుంది. దేశంలోనే మొట్టమొదటి డ్రైవర్‌లెస్‌ మెట్రో ట్రైన్‌ను ప్రధాని మోడీ సోమవారం ప్రారంభించనున్నారు. ఢిల్లీ మెట్రోలోని 37 కిలోమీటర్ల పొడవైన మెజెంటా మార్గంలో తొలి డ్రైవర్‌లె�

10TV Telugu News