Prime Minister Modi

    ఏడాది తర్వాత మోడీతో కేసీఆర్ భేటీ.. ఏయే అంశాలపై చర్చించారంటే?

    December 12, 2020 / 08:45 PM IST

    CM KCR met Prime Minister Modi : ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ ముగిసింది. ఏడాది తర్వాత ప్రధానితో భేటీ అయిన సీఎం కేసీఆర్‌.. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై ప్రధానితో చర్చించారు.. కోవిడ్‌, రాష్ట్ర పథకాలు, ప్రాజెక్టులకు కేంద్రం నిధులు సహా..అభివ

    ప్రధాని మోడీ, మిలింద్‌ల మధ్య సరదా సంభాషణ..

    September 24, 2020 / 05:02 PM IST

    Fit India Dialogue- PM Modi, Milid Sonam: ప్రధాని మోడీ, నటుడు, ఫిట్‌నెస్ ఫ్రీకర్ మిలింద్ సోమన్ ల మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. ఫిట్‌నెస్ మరియు హెల్త్ ప్రమోషన్ కొరకు ఏర్పాటు చేసిన ‘Fit India Dialogue’ లో భాగంగా మోడీ ఈరోజు (సెప్టెంబర్ 24) ఫిట్‌నెస్ ఐకాన్స్ తో పాటు టీమిండియా కెప్ట

    ప్రతి భారతీయుడికి హెల్త్ కార్డు.. అసలు హెల్త్ కార్డు అంటే ఏమిటి? ప్రయోజనాలు ఏంటి?

    August 15, 2020 / 11:56 AM IST

    ఊహించినట్టుగానే దేశ స్వాతంత్ర్య దినోత్సవాన ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. ఎర్రకోట వేదికగా ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌(ఎన్‌డీహెచ్‌ఎం)ను ప్రధాని ప్రారంభించారు. దీని కింద ప్రతి భా

    మోడీ హోటళ్లకు వెళ్లరు.. ఎయిర్‌పోర్ట్‌లోనే బస చేస్తుంటారు: అమిత్ షా

    November 28, 2019 / 11:10 AM IST

    గత మూడేళ్లలో ప్రధాని మోడీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.255కోట్లు అని కేంద్రమంత్రి మురళీధరన్ రాజ్యసభలో లిఖితపూర్వకంగా వెల్లడిండించడంపై లోక్ సభలో చర్చ జరిగింది. విదేశీ పర్యటనలకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారా? అంటూ ఎంపీలు ప్రశ్నించగా.. గత ప్రధానుల �

    భారతీయులను ఎవరూ విడదీయలేరు : ప్రధాని మోడీ

    October 31, 2019 / 05:53 AM IST

    భారతీయులను ఎవరూ విడదీయలేరని ప్రధాని మోడీ తెలిపారు. భారత సమగ్రతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం చిహ్నం అన్నారు.

    విన్నపాలు వినవలె : మోడీతో సీఎం కేసీఆర్

    October 4, 2019 / 11:29 AM IST

    భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని తెలంగాణ సీఎం కేసీఆర్..కలిశారు. రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోడీకి..అభినందనలు తెలిపారు. అక్టోబర్ 04వ తేదీ శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులతో కేసీఆర్ భేటీలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4.30గంటలక

    బాధాకరమైన ఘటన : బోటు ప్రమాదంపై మోడీ ట్వీట్

    September 15, 2019 / 01:20 PM IST

    ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బోటు ప్రమాదం ఒక అతి బాధాకరమైన ఘటన అన్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం సాయంత్రం ట్విట్టర్ వేదికగా తెలుగులో ట్వీట్ �

    ట్రాఫిక్ సమస్యకి పరిష్కారం : కొత్తగా 3 మెట్రో లైన్లు

    September 7, 2019 / 07:19 AM IST

    ముంబైలో మరో మూడు మెట్రో లైన్లను ప్రధాని మోడీ ప్రారంభించారు. రూ.19 వేల కోట్ల ఖర్చుతో చేపట్టిన మూడు మెట్రో కారిడార్ల నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు.

    మోడీ కాలకేయుడు : లోకేష్ ట్వీట్ 

    April 2, 2019 / 04:08 AM IST

    ఏపీలో పొలిటికల్‌ హీట్‌ పెరుగుతోంది. యూటర్న్‌ తీసుకున్న చంద్రబాబు భళ్లాల దేవుడంటూ ప్రధాని మోడీ విమర్శిస్తే.. దానికి ఏపీ మంత్రి లోకేష్‌ కౌంటర్‌ ఇచ్చారు. గుజరాత్‌లో నరమేధం సృష్టించిన మోడీ….అరవీర భయంకరులైన భళ్లాలదేవుడికి సరిసాటి…కాలకేయుడ�

    ప్రధాని మోడీపై మాజీ జవాను పోటీ : స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి

    March 30, 2019 / 03:35 PM IST

    వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీపై పోటీ చేసేందుకు మాజీ జవాను సిద్ధమయ్యారు.

10TV Telugu News