Home » prisoner
ఈ మధ్యకాలంలో జనాన్ని ఆకర్షించడం కోసం హోటల్ యజమానులు వింత వింత పేర్లు పేర్లు పెడుతున్నారు. వెరైటీ థీమ్స్ తో వ్యాపారం నిర్వహిస్తున్నారు. బెంగళూరులో వెలసిన జైల్ రెస్టారెంట్ ఇప్పుడు జనాన్ని ఆకర్షిస్తోంది.
సైనీపై 11 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2011లో స్నాచింగ్ కేసులో జైలు పాలయ్యాడు. 2015లో జైలులో ఒక గ్యాంగ్స్టర్ హత్యలో కూడా పాల్గొన్నాడు. సైనీని కరడుగట్టిన నేరస్థుడుగా జైలు సిబ్బంది తెలిపారు. దొంగిలించబడిన మోటార్సైకిల్తో మేము అతనిని చివరిసారిగా 2021 ఆ
తీహార్ జైల్లో ఓ ఖైదీ సెల్ ఫోన్ మింగేసాడు. అధికారులు తనిఖీలకు వస్తున్నారనే భయంతో ఫోన్ మింగేసాడు.
మృతదేహానికి ఓ డాక్టర్ పోస్ట్ మార్టం నిర్వహిస్తుండగా గురక శబ్ధం వినిపించింది. పోస్ట్ మార్టం నిర్వహించే రూమ్ లో గురక శబ్దం ఎక్కడనుంచి వస్తుందా అని ఆ డాక్టర్ పరిసరానలు పరిశీలించి చూస్తుండా..హఠాత్తుగా మృతదేహం లేచి కూర్చుంది.అంతే డాక్టర్ల బృం�
ఏపీ రాష్ట్రంలో కరోనా కలవర పెడుతోంది. కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. జైల్లో ఉన్న ఖైదీలను కూడా వదలంటోంది కరోనా వైరస్. Vishaka Central Jail లో కరోనా కలకలం రేపింది. శిక్ష ఖరారైన 27 మంది ఖైదీలతో పాటు..10 మంది అధికారులు, సిబ్బందికి కరోనా సోకిందని నిర్ధా
టైటిల్ చూస్తే సినిమా కథలా అనిపించి ఉండొచ్చు. కానీ ఇది రీల్ స్టోరీ కాదు. రియల్ స్టోరీ. కరుడుకట్టిన తీవ్రవాదులను ఉంచే తీహార్ జైల్లో ఈ ఘటన జరిగింది. తన చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిన ఆ నరరూప రాక్షసుడిని ఓ అన్న వెంటాడి వేటాడి మరీ హతమార్చాడు. తన మై
డాక్టర్ ప్రియాంకరెడ్డి రేప్ అండ్ మర్డర్ కేసులో నిందితులను ఎట్టకేలకు జైలుకు చేర్చారు పోలీసులు. భారీ భద్రత నడుమ షాద్ నగర్ నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. షాద్ నగర్ పీఎస్ దగ్గరి నుంచి చర్లపల్లి జైలు వరకు హై టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీ ఎత�
సబ్ జైలులో ఓ ఖైదీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మడకశిర మండలం జంబులబండ గ్రామానికి చెందిన పట్నాయక్ కొన్ని రోజుల క్రితం భార్యను హత్య చేసిన కేసులో శిక్ష పడి హిందూపురం సబ్ జైలుకు వచ్చాడు. ఈ క్రమంలో జనవరి 1 సాయంత్రం జైలులో ఉరివేసుకున్నాడు.