Home » Private Travels
సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమైన ప్రయాణీకులకు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు భారీగా ఛార్జీలు పెంచేసి దోపిడీ చేస్తున్నాయి.
సంక్రాంతి పండగ సందర్భంగా అనధికారికంగా... అనుమతుల్లేకుండా ప్రయాణికులను చేరవేస్తున్న ప్రైవేట్ బస్సులపై ఆర్టీవో అధికారులు తనిఖీలు చేశారు.
పండగ సీజన్ మొదలైందో లేదో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ మొదలెట్టేశాయి. దసరా సీజన్ కావడంతో ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడు స్టార్ట్ చేశాయి. అడ్డగోలుగా రేట్లు పెంచి దోచుకుంటున్నారు.
భారీగా టికెట్ల ధరలు పెంచిన ప్రైవేటు ట్రావెల్స్
దసరా సీజన్ కావడంతో ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడు స్టార్ట్ చేసేశాయి. టికెట్ ధరలు భారీగా పెంచేశాయి. విశాఖ నుంచి హైదరాబాద్ కు వచ్చే ప్రత్యేక బస్ టికెట్ పై 200శాతం రేట్లను పెంచేశాయి. వైజా
తెలంగాణ సరిహద్దుల్లో మళ్లీ హైటెన్షన్ నెలకొంది. గద్వాల్ జిల్లా ఆలంపూర్ టోల్ గేట్ దగ్గర తనిఖీలు చేపట్టిన పోలీసులు ఏపీకి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను అడ్డుకున్నారు.
కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగానే శనివారం నుంచి రాష్ట్రంలో 880 ప్రైవేట్ ట్రావెల్స్...
ఏపీ ప్రభుత్వం ప్రయాణికుల కోసం వాట్సాప్ నెంబర్ తీసుకొచ్చింది. సంక్రాంతి పండక్కి గ్రామాలకు వెళ్లిన వారు.. రిటర్న్ జర్నీలో ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంది. ఇందులో
అనంతపురం జిల్లాలో గురువారం (అక్టోబర్ 10, 2019) తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మార్నింగ్ స్టార్ అనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బెంగుళూరు నుంచి హైదరాబాద్కు వస్తుండగా పామురాయి సమీపంలోకి రాగానే అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. �