-
Home » private travels bus
private travels bus
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. 14మంది సజీవదహనం..
March 26, 2026 / 07:11 AM ISTAP Bus Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద టిప్పర్ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది.
వామ్మో.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మళ్లీ మంటలు.. వంతెనపై బస్సు పూర్తిగా దగ్దం.. తెల్లవారు జామున ఘటన
January 7, 2026 / 07:50 AM ISTBus Accident : కొవ్వూరు ఫ్లైఓవర్ ఫై బుధవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు పూర్తిగా దగ్దమైంది. ప్రమాదం సమయంలో బస్సులో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.
పండుగ వేళ ఘోర ప్రమాదం.. ప్రైవేట్ బస్సును ఢీ కొట్టిన లారీ.. ప్రయాణికుల సజీవ దహనం
December 25, 2025 / 06:49 AM ISTBus Accident : కర్ణాటక రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో
చేవెళ్ల ఘోర బస్సు ప్రమాదం మరువక ముందే.. మరో దుర్ఘటన.. బస్సు బోల్తా పడి ఇద్దరు మృతి
November 3, 2025 / 10:15 PM ISTబస్సులో మొత్తం 17 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు ఏలూరు జిల్లా ధర్మాజీగూడెం నుంచి హైదరాబాద్ వెళ్తోంది.
కర్నూలు బస్సు ప్రమాదంలో కొత్త కోణం.. ఆ ఫోన్లు పేలడం వల్లే బస్సులో ఎగిసిపడిన మంటలు.. బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయి
October 25, 2025 / 09:31 AM ISTKurnool Bus Tragedy ట్రావెల్స్ బస్సులో మంటలు ఒక్కసారిగా వ్యాపించడానికి ప్రధాన కారణం సెల్ ఫోన్లు అని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా నిర్ధారణకు
కర్నూలు బస్సు ప్రమాదం.. వెలుగులోకి కొత్త విషయాలు.. బైక్ను ఢీకొట్టింది ఆ బస్సు కాదా..? డ్రైవర్ వాదన మరోలా..
October 25, 2025 / 07:24 AM ISTKurnool Bus Tragedy : కర్నూలు జిల్లాలో జరిగిన ట్రావెల్ బస్సు ప్రమాదంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే, బస్సు ప్రమాద ఘటనపై ..
కర్నూలు బస్సు ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, రాష్ట్రపతి.. మృతుల కుటుంబాలకు పరిహారం..
October 24, 2025 / 09:42 AM ISTKurnool Bus Accident : కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారు జామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న
కర్నూలు బస్సు ప్రమాదం.. కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే.. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణీకుల వివరాలు ఇలా..
October 24, 2025 / 09:02 AM ISTకర్నూల్ జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం ఘటనలో 11 మృతదేహాలను వెలికి తీసినట్లు కలెక్టర్ సిరి తెలిపారు. మిగిలిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
కర్నూలులో బస్సు ప్రమాదం.. మృతుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం ఇదే.. మృతుల్లో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు
October 24, 2025 / 08:35 AM ISTKurnool Bus Accident : కర్నూల్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో
కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదం.. ప్రమాదం జరిగింది ఇలా.. ప్రాణాలతో బయటపడిన వారు వీరే.. జిల్లా ఎస్పీ ఏం చెప్పారంటే..
October 24, 2025 / 07:30 AM ISTKurnool Bus Accident : కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి.