Home » Priyanka Gandhi Vadra
ప్రియాంక గాంధీకి పార్టీలో అధికారిక గుర్తింపునిచ్చారు. పార్టీ జాతీయ కార్యదర్శిగా నియమించారు. అంతే కాకుండా.. 2022 ఉత్తరప్రదేశ్ ఎన్నికల బాధ్యతలు పూర్తిగా తన మీద వేసుకుని పని చేశారు. నిప్పు లేనిదే పొగ రాదన్నట్టు.. నిజానికి రాబర్ట్ వాద్రా ఈ మాట ఊరిక
ఇవాళ వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి... నెరవేర్చలేదని చెప్పారు.
ఈ రేసు మాజీ సీఎం సిద్ధారమయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య సోమవారం ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమై ముఖ్యమంత్రి పదవి గురించి చర్చించనున్నారు.
ర్ణాటకలో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకుపోతోంది. కాంగ్రెస్ గెలుపు సాధించాలని ఆకాంక్షిస్తు కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షురాలు ప్రియాంకా గాంధీ సిమ్లాలోని జహు హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పూజలు చేసిన ఫోటోలు, వీడియోలు పూజలు చేసిన తరువాత �
ప్రియాంకా గాంధీ మే5న తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. తొలుత ఈ మేరకు షెడ్యూల్ ఖరారు చేసినప్పటికీ.. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ఆమె పర్యటన వాయిదా పడింది.
రెజ్లర్ల నిరసనపై మౌనంగా ఉన్న సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గురించి బ్రిజ్ భూషణ్ స్పందిస్తూ ‘‘అఖిలేష్ యాదవ్ నాకు చిన్ననాటి స్నేహితుడు. నేనేంటో అతడికి బాగా తెలుసు. అందుకే నిరసన చేస్తున్న రెజ్లర్లకు మద్దతు ఇవ్వలేదు’’ అని బ్రిజ్ భూషణ్ �
విమానాశ్రయం బయటకు వచ్చిన ప్రియాంక భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులకు అభివాదం చేస్తూ ర్యాలీగా కాన్వాయ్ పై బయలుదేరారు. ఈ సందర్భంగా ఆమెపై గులాబీ పూల వర్షం కురిపించారు. బుట్టల కొద్దీ పూలను ప్రియాంకపై చల్లుతూ స్వాగతం పలకడమేకాక, రహదారిపై పొ�
కన్యాకుమారిలో పాదయాత్ర ప్రారంభించిన అనంతరం మూడవరోజు కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించే సమయంలోనే రాహుల్ నుంచి కాల్ వచ్చింది. మోకాలికి గాయమైందని, నడవడం కాస్త ఇబ్బందిగా ఉందని, మరో నాయకుడితో యాత్ర సాగించాలని రాహుల్ నాతో చెప్పారు. ఆ సమయంలోనే ప్రియాం
కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా ఉన్న ప్రియాంక.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను తన భుజాలకు ఎత్తుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో అనుకున్నంత ప్రభావం చూపలేకపోయారు. భారత్ జోడో యాత్ర పార్టీ వర్గాల్లో మంచి ఊపును ఇవ్వడంతో, ఈ యాత్ర ప్రియాంత చేత కూడా చేపట
రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ త్వరలో ముగియనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరో యాత్రను రెడీ చేస్తోంది. ప్రజలకు చేరువయ్యే లక్ష్యంతో ప్రియాంకా గాంధీ కూడా యాత్ర చేయబోతున్నారు.