Home » Probe
మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ ఆరోపణల్లో ఎంత నిజం ఉందన్న వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.
పాత సిమ్ కార్డులను మార్చడానికి ఫ్రేమ్వర్క్ రూపొందించడమే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటన వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందా అంటే? దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామంటున్నారు ఢిల్లీ పోలీసులు. లోక్సభ ఉల్లంఘన సూత్రధారి లలిత్ ఝా దేశంలో అరాచకాలను ప్రేరేపించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడని, దీనికోసం అతనికి �
ఉత్తరప్రదేశ్ సఫారీ పార్కులో చిరుతపులి మృతి ఘటనపై అటవీశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. బిజ్నోర్ జిల్లా నగినా రేంజ్ నుంచి రక్షించిన చిరుతపులి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో దీనిపై దర్యాప్తు చేస్తున్నారు....
బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ కేసును హైకోర్టు రిటైర్డ్జ్ జడ్జి నేతృత్వంలోని ప్రత్యేక కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బృందం విచారిస్తుందని తెలిపారు. అలాగే అల్లర్లలో నష్టపోయిన వారికి ఆర్థిక మద్దతుతో పాటు పునరావాసం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చ�
యూపీలో ఐపీఎస్ అధికారి డబ్బు డిమాండ్ చేస్తున్న వీడియో బయటికి వచ్చింది. మరి ఆ అవినీతి అధికారి ఇంటి మీదకు బుల్డోజర్ వెళ్తుందా?లేదంటే పరారీలో ఉన్న ఐపీఎస్ అధికారుల జాబితాలో మరొకరి పేరు చేరుతుందా? బీజేపీ కూడా ఈ విషయం నుంచి బయటపడుతుందా? నేరాల పట్ల �
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ (శనివారం) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించనుంది. ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీసుకు కవిత వెళ్లనున్నారు. నిరసనలు జరుగొచ్చన్న నేపథ్యంలో ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అదానీ-హిండెన్బర్గ్ అంశంపై విచారణకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. రిటైర్డ్ జడ్జి అభయ్ మనోహార్ సప్రే నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఓపీ భట్, జేపీ దేవ్ధర్, కేవీ కామత్, నందన్ నీలేక�
బ్రిజ్ భూషణ్ను పదవి నుంచి తొలగించాల్సిందేనని, ఆయనపై చర్యలు తీసుకోవాలని వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ సహా దాదాపు 30 మంది రెజ్లర్లు ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద నిరసనకు దిగారు. శుక్రవారం వరుసగా మూడో రోజు తమ నిరసనను కొనసాగించారు. పలువ
రైల్వే స్టేషన్ విధ్వంసంపై దర్యాప్తు ముమ్మరం