Probe

    10మంది మహిళలను ఒకేసారి నగ్నంగా గదిలో నిలబెట్టి ప్రెగ్నెన్సీ టెస్టులు

    February 21, 2020 / 12:29 PM IST

    సూరత్ మునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన మహిళా ట్రైనీలను వైద్య పరీక్షల పేరుతో గ్రూపుగా నగ్నంగా నిలబెట్టి ప్రెగ్నెన్సీ టెస్టులు చేశారు. ఎస్ఎమ్సీ ఎంప్లాయీస్ యూనియన్ అవివాహితులను కూడా ప్రెగ్నెన్సీ టెస్టు పేరుతో వేధించడం ఏంటని ప్రశ్నిస్తున్న

    60ఏళ్ల వృద్ధురాలు అని చూడకుండా…దారుణంగా

    December 13, 2019 / 04:42 AM IST

    వెస్ట్ బెంగాల్ లో ఓ 60ఏళ్ల వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. వృద్ధురాలు అన్న కనికరం కూడా లేకుండా అతి దారుణంగా హత్య చేసిన ఈ ఘటన దక్షిణ కోల్‌కతాలో కలకలం రేపింది.  ఆమెను కత్తితో పొడిచిచంపడంతోపాటు తలను నరికిశారు. పొట్టను చీల్చి వేశారు. గురువారం జ�

    ఫొటోలు విడుదల : ఆలయం పక్కన మహిళను తగులబెట్టిన కేసులో పురోగతి

    November 30, 2019 / 06:37 AM IST

    శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిధిలో సిద్దులగుట్ట దగ్గర మైసమ్మ ఆలయం పక్కన శుక్రవారం(నవంబర్ 29,2019) అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన మహిళ ఫోటోను పోలీసులు

    హైదరాబాద్ లో ఇస్రో శాస్త్రవేత్త హత్య

    October 2, 2019 / 05:29 AM IST

    ఓ ఇస్రో శాస్త్రవేత్త తన ఇంట్లో హత్యకు గురయ్యాడు. హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో ఈ దారుణం జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇస్రోకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(NRSC)లో కేరళకు చెందిన  ఎస్ సురేష్(56)సైంటిస్టుగ�

    రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు : ట్రంప్ పై అభిశంసన…విచారణకు ఆదేశించిన స్పీకర్

    September 25, 2019 / 03:51 PM IST

    అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ప్రతిపక్ష డెమోక్ర‌టిక్ నాయకులు ఆరోపిస్తున్న సమయంలో ఉభ‌య స‌భ‌ల‌కు చెందిన హౌజ్ ఆఫ్ రిప్ర‌జెంటేటివ్స్ నేత, హౌజ్ స్పీక‌ర్‌ నాన్సీ పెలోసి ట్రంప్‌ పై అభిశంస‌న ప్ర‌క‌ట‌న చేశారు.

    గూగుల్‌కే ఫైన్: ఫ్రాన్స్‌కు రూ.8వేల కోట్లు జరిమానా

    September 14, 2019 / 04:04 AM IST

    ట్యాక్స్ కట్డడంలో మోసానికి పాల్పడిందంటూ ఫ్రాన్స్ ప్రభుత్వం గూగుల్‌పై కన్నెర్ర చేసింది. దీనిపై నాలుగేళ్లుగా జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. మొత్తానికి బిలియన్ యూరోలు అంటే దాదాపు రూ.8వేల కోట్ల వరకూ ఫ్రెంచ్ ప్రభుత్వానికి చెల్లించేందుకు గూగుల్ స�

    నో ఫుడ్..రాత్రంతా నిలిచి ఉన్న విమానంలోనే ప్రయాణికులు

    September 5, 2019 / 02:34 PM IST

    ప్రయాణికులను బుధవారం(సెప్టెంబర్-4,2019) రాత్రంతా నిలిచి ఉన్న విమానంలో బలవంతంగా ఉంచిందని “ఇండిగో”పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA విచారణకు ఆదేశించింది.  ముంబై నుంచి జైపూర్ కి వెళ్లవలసిన ఇండిగో విమానం… బుధవ�

    జయ మరణంపై విచారణ..స్టే విధించిన సుప్రీం

    April 26, 2019 / 08:40 AM IST

    త‌మిళ‌నాడు మాజీ సీఎం జ‌య‌ల‌లిత మ‌ర‌ణణంపై ఆర్ముగస్వామి విచారణ కమిటీ దర్యాప్తుకి  శుక్రవారం(ఏప్రిల్-26,2019) సుప్రీంకోర్టు బ్రేక్‌లు వేసింది.2016లో చెన్నైలోని అపోలో హాస్ప‌ట‌ల్‌ లో 75 రోజులు చికిత్స పొందిన త‌ర్వాత జ‌య మ‌ర‌ణించిన విషయం తెలిసిందే. ఆ �

    సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు…బోబ్డే అధ్యక్షతన కమిటీ ఏర్పాటు

    April 24, 2019 / 02:07 AM IST

    చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగొయ్ పై లైంగిక ఆరోపణలపై విచారణ సందర్భంగా మంగళవారం(ఏప్రిల్-23,2019) కీలక మలువు చోటుచేసుకుంది.జస్టిస్ ఎస్‌.ఎ.బోబ్డే అధ్యక్షతన ‘‘అంతర్గత విచారణ’’కు సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగొయి ఆదేశించారు. సీజేఐ తరువాత సుప్రీంకోర్ట�

    మియాపూర్ భూముల జోలికి వెళ్లొద్దు : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

    April 16, 2019 / 08:06 AM IST

    హైదరాబాద్ మియాపూర్ భూములపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ప్రభుత్వం సేల్ డీడ్ రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.

10TV Telugu News