Home » problems
నార్వేలో 1300 మందితో ప్రయాణిస్తున్న ఓ షిప్ ఇంజిన్ లో టెక్నికల్ ప్రాబ్లమ్ రావడంతో పాటు ప్రతికూల వాతావరణం కారణంగా సముద్రంలో నిలిచిపోయింది.భీకరమైన గాలులతో అలల ఉద్ధృతి పెరగడంతో ఎంవీ వైకింగ్ స్కై నౌక నుంచి తమకు అత్యవసర సహాయం కోసం సమాచారం పంపి�
ఎన్నికలు వస్తే చాలు అనకాపల్లిలో అయినా,ఆఫ్రికాలో అయినా రాజకీయనాయకులు ఒకేలా ఉంటారు.ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు నానారకాల ప్రయత్నాలు చేస్తుంటారు.అధికారంలో ఉన్నన్ని రోజులు గుర్తుకురాని సమస్యలు నాయకులకు అప్పడే గుర్తుకువస్తాయి.అయ్�
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..విశ్వనాధ పలుకై.. అంటూ పాట వినగానే కిన్నెరసాని అందాలు కళ్లముందు కదలాడుతాయి. మనసును పరవశింపజేసే ప్రకృతి సౌందర్యం కిన్నెరసాని సొంతం. ఒకవైపు అభయారణ్యంలో దుప్పుల గెంతులు, హంసల హోయలు, బాతుల చప్పుడు. నిండుకు
గోరఖ్ పూర్ లోని గోరఖ్ నాథ్ ఆలయంలో సోమవారం(మార్చి-4,2019) యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జనతాదర్బార్ నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను వినతిపత్రాల రూపంలో సీఎంకు సమర్పించారు. ఈ సందర్భంగా జనతాదర్బార్ లో పాల్గొన్న రామా శంకర్ మిశ్రా అనే వ్యక్తి మాట్లాడుతూ
సాఫ్ట్ వేర్ జాబ్స్ వచ్చిన తరువాత సంపాదనైతే పెరిగింది గానీ స్ట్రెస్.. దాంతో పాటు వచ్చిపడుతున్న అనేక ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువైపోయాయి. ఎంత సంపాదిస్తే మాత్రం ఏం లాభం.. బిడ్డల్లేకపోయిన తరువాత.. అని బాధపడే పరిస్థితులు వస్తున్నాయి. కాని అప్పటికే ఆ
ఉత్తర తెలంగాణలో అధిక విస్తీర్ణంలో పత్తి పంట సాగు చేస్తున్న రైతుల కష్టాలు తీరవా ? నష్టాల్లోనే కొనసాగాలా ? ఈసారి కూడా రైతులు నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం…వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు కుమ్మక్కు కావడమే. ఆరుగాలం శ్రమ
హైదరాబాద్ : ట్రాఫిక్ నరకం కొనసాగుతోంది. తమకు ఈ బాధ ఎప్పుడు తీరుతుందా ? అని నగర వాసులు ప్రశ్నించుకుంటున్నారు. జీవితంలో సగం ట్రాఫిక్ జామ్లోనే గడిచిపోతోంది. 90 శాతం ప్రాంతాల్లో ఇప్పటికీ ట్రాఫిక్ కష్టాలు వీడడం లేదు. కిలో మీటర్ల పొడవుతా రద్దీ ఏ�
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోను ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఈరోజు (జనవరి 22)తెల్లవారు ఝామునుండి భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఢిల్లీవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ లలో ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో
. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. ప్రజల వద్దకే పోలీసు సేవలను తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏకరూప పోలీసింగ్ పేవలను విస్తరించాలని నిర్ణయించింది. ప్రజల దగ్గరకు పోలీ